Home » railway track
సోషల్ మీడియాలో తన సరదా వీడియోలు పోస్ట్ చేయాలన్న ఓ యువకుడి ఫ్యాషన్ అతడి ప్రాణాలు తీసింది. మధ్యప్రదేశ్ లోని హోశంగాబాద్ జిల్లాలోని పంజర కలాన్ కు చెందిన సంజు చౌరేకి సోషల్ మీడియాలో
శనివారం తెల్లవారుజామున జార్ఖండ్లోని ధన్బాద్ డివిజన్లో రైల్వే ట్రాక్పై పేలుడు జరిగింది. డీజిల్ ఇంజన్ వస్తున్న సమయంలో దుండగులు పేలుళ్లకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు.
ఈ రోజు ఉదయం స్టేషన్ ఘన్పూర్ రైల్వే పట్టాల దగ్గర రాజు మృతదేహం లభ్యమైంది. రైల్వే ట్రాక్పై మృతదేహం పడి ఉందని సమాచారం వచ్చింది. లభించిన ఆనవాళ్ల ప్రకారం నిందితుడి చేతిపై మౌనిక అనే..
హైదరాబాద్లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై హత్యాచారం కేసులో నిందితుడు రాజు అనూహ్యంగా రైలు పట్టాలపై శవమై తేలాడు. ఘట్కేసర్-వరంగల్ మధ్య స్టేషన్ ఘన్పూర్ మండలం పామునూరు ద
మహారాష్ట్ర రాజధాని ముంబైలోని కల్యాణ్ స్టేషన్ వద్ద ఓ రైలు డ్రైవర్ చాకచక్యం కారణంగా వృద్ధుడికి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది.
భారత రైల్వేశాఖ, రైలు పట్టాలపై ఓ ఫైవ్ స్టార్ హోటల్ నిర్మించబోతోంది. గుజరాత్ లోని గాంధీనగర్ రైల్వే స్టేషన్ ను కొత్త హంగులతో సుందరీకరిస్తుంది రైల్వే శాఖ.. దీంతోపాటు ఓ ఫైవ్ స్టార్ హోటల్ ను నిర్మిస్తున్నారు. గుజరాత్ ప్రభుత్వంతో కలిసి ఇండియన్ రైల�
ఓ మహిళను రైలు ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలైంది. ఆమెను చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటన స్థలికి చేరుకున్న రైల్వే పోలీసులు ఆమెను చూసి చలించిపోయారు.
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో విషాదం నెలకొంది. 19ఏళ్ల యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అర్థరాత్రి తర్వాత కనిపించకుండా పోయిన యువతి రైలు పట్టాలపై శవమై కనిపించింది. అసలేం జరిగింది..
young man died walking on railway track : ఒక యువకుడి నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇయర్ ఫోన్లో పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్న యువకుడు హాయిగా పార్కులోనో ఇంట్లోనో వింటే హాయిగా ఉండేది. అదేమి కాకుండా నిర్లక్ష్యంగా రైల్వే ట్రాక్ పై నడుచుకుంటూ వెళ్ళటంతో రైలు �
blast on Tirupati railway track : తిరుపతి రైల్వే ట్రాక్ వద్ద పేలుడు కేసును పోలీసులు గంటల వ్యవధిలో చేధించారు. పేలుడుకు గల కారణాలను తెలుసుకున్నారు. ట్రాక్ సమీపంలో ఉన్న ఓ ఇంజనీరింగ్ సంస్థ నిర్లక్ష్యమే ఈ పేలుడుకు కారణమన్నారు. ట్రాక్ పక్కనే ఉన్న ఇంజనీరింగ్ వర్క