Home » railway track
four members of family suicide : కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.ఒకే కుటుంబానికి చెందిన నలుగురురైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. పాణ్యం మండలం కొల్లూరు వద్ద గూడ్స్ రైలు కిందపడి వీరు మరణించారు. భార్యా,భర్తతో పాటు ఇద్దరు పిల్లలు మృతి చెందారు. వీరిని నంద్
జీవితాంతం భార్యకు తోడునీడగా ఉండాల్సిన భర్తే బరి తెగించాడు. ఆమెకు ఏ కష్టం రాకుండా చూసుకోవాల్సిన అతడు దారుణానికి ఒడిగట్టాడు. భార్యను(28) కిడ్నాప్ చేయడమే కాకుండా స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్ కి పాల్పడ్డాడు. మత్తు మందు ఇచ్చి రెండు రోజులపాటు ఆమ�
తెల్లవారు ఝూమువేళ.. ఊరంతా గాఢ నిద్రలో ఉంది. రైల్వే ట్రాక్ పై ఓ కారు ఆగిపోయింది. కారులో అపస్మారక స్ధితిలో డ్రైవర్.. కిలోమీటర్ దూరంలో వేగంగా వస్తున్న రైలు.. పోలీసు అధికారికి సమాచారం అందింది. ప్రాణాలకు తెగించి కారులోని డ్రైవర్ ను కాపాడాడు ఆ పో�
అనంతపురం జిల్లా హిందూపురం సమీపంలో రైలు పట్టాలపై మృతదేహాల కలకలం రేగింది. మూడు మృతదేహాలను రైల్వే పోలీసులు గుర్తించారు. మృతుల్లో ఒక మహిళ, ఇద్దరు
చిన్నారుల చిట్టిపొట్టి చేతులతో..సుతిమెత్తని పాదాలతో మసాజ్ చేయించుకోవాలనుకుంటున్నారా..వాళ్లు మీ మాట వినటం లేదా..ఐతే ఈ ఐడియా ట్రై చేయండి..టీ షర్ట్ పై రైల్వే ట్రాక్..హాయినిచ్చే మసాజ్ మీ సొంతం..చిన్నారులకు ఆట..మీకు మసాజ్ ఒకే సారి...
రైలు పట్టాలపై నిలబడి సెల్ఫీ దిగుతున్న ఓ ముగ్గురు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ సంఘటన హర్యానాలోని పానిపట్లో బుధవారం (మే 1) ఉదయం జరిగింది.
చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. అంతకంటే ముందు వీరు సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఈ వీడియో కంటతడి పెట్టిస్తోంది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేక రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. చంద్రగిరి మండలం మొరవపల్లెక
కుక్క.. విశ్వాసానికి పెట్టింది పేరు. మనిషిని చేరదీస్తే.. విషం కక్కుతాడేమోగానీ కుక్కను పెంచి పోషిస్తే మాత్రం అది విశ్వాసాన్ని మాత్రమే చూపుతుంది.
రైలు పట్టాలు తగలబెట్టేస్తున్నారు. కిరోసిస్ పోసి మరీ మండిస్తున్నారు. ఇది చేస్తున్నది ఆకతాయిలు, అల్లరిమూకలు కాదు. రైల్వేశాఖ అధికారులే. అవాక్కయ్యారా.. ఇది నిజం. ఎందుకిలా అంటే.. పట్టాలను అలా మండిస్తేనే రైళ్లు వెళతాయి. ఇది కట్టుకథ కాదు జరుగుతు�