Home » Railway
పశ్చిమబెంగాల్లో రైల్లో నుంచి దూకి ఇద్దరు మహిళల ప్రాణాలను ఓ రైల్వే ఎస్సై కాపాడారు. లేదంటే క్షణాల్లో వారు ప్రాణాలు కోల్పోయేవారు. కదులుతున్న రైల్లో నుంచి మహిళలు కిందికి దూకారు.
దేశంలో కరోనా కల్లోలం నేపథ్యంలో రైలు ప్రయాణం చేసే వారు కరువయ్యారు. ప్రయాణికులు లేక రైళ్లు వెలవెలబోతున్నాయి.
రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక. విశాఖపట్నం, హైదరాబాద్తో పాటు పలు మార్గాల్లో నడిచే రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం అతి తీవ్ర తుపానుగా మారే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ చేసిన ప్రకటనతో రైల్వేశాఖ ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. 59 రైళ్లను శనివారం రద్దు చేయగా, మరికొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది.
Ganga elephant : ఆపదలో ఉన్న బిడ్డను రక్షించుకోనేందుకు సాహసమే చేసింది. తన ప్రాణాలను ఫణంగా పెట్టింది. తన బిడ్డను కాపాడుకుంది. కానీ చివరకు ఆ తల్లి ప్రాణాలు కోల్పోయింది. మనుషులు అని అనుకుంటున్నారా ? కాదు..అదో జంతువు. ఏనుగు చేసిన సాహసం నెటిజన్ల హృదయాలను కదిల�
Platform ticket price raised: రైలు ప్రయాణికులకు ఇండియన్ రైల్వేస్ భారీ షాక్ ఇచ్చింది. రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫాం టికెట్ల ధరను భారీగా పెంచింది. ప్రస్తుతం స్టేషన్లలో ప్లాట్ ఫాం టికెట్ ధర రూ.10గా ఉండగా దాన్ని ఏకంగా రూ.30కి పెంచింది. అంతేకాదు.. లోకల్ రైళ్ల టికెట్ల ధర�
Local Trains: మినిష్ట్రీ ఆఫ్ రైల్వేస్ బుధవారం ఓ క్లారిటీ ఇచ్చింది. తక్కువ దూరాలకే ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తుంది.. ఇదంతా అవసరం లేని ప్రయాణాలు తగ్గించడం కోసమేనని వెల్లడించింది. లాక్డౌన్ తర్వాత ఈ ఆపరేషన్ మొదలుపెట్టినట్లు చెప్పారు. 2020 మార్చి 25నుంచి ర�
Railway తెల్లవారుజామున రావాల్సిన రైలు కాస్తా ఆలస్యం అవుతుండటంతో, పరీక్షకు హాజరు కాలేనేమోనని భయపడిపోయిన ఓ యువతి కష్టాన్ని రైల్వేశాఖ తీర్చింది. ఒకే ఒక్క ట్వీట్ తో రెండున్నర గంటల ఆలస్యంగా వస్తున్న రైలు కాస్తా జెట్ స్పీడ్ తో దూసొకొచ్చింది. ఆ యువతిన
దొంగలు ఎత్తుకెళ్లింది..పోలీసులు స్వాధీనం చేసుకోవడం..మరలా దొంగల పాలు కావడం ఎప్పుడైనా విన్నారా. అవును కొన్ని కొన్ని సందర్భాల్లో అప్పుడప్పుడు జరుగుతుంటాయి. పోలీసుల కళ్లుగప్పి తస్కరిస్తుంటారు. తమ చోరకళను ప్రదర్శిస్తుంటారు. దీంతో మరలా ఆ సొత్తు
సెంట్రల్ రైల్వే అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీ కోసం రైల్వే రిక్రూట్ మెంట్ సెల్(RRC) నోటిఫికేషన్ విడుదల చేసింది. మెుత్తం 2 వేల 562 ఖాళీలు ఉన్నాయి. విభాగాల వారీగా ఖాళీలను భర్తి చేయనుంది. అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విభా