Home » Railway
రైల్వే ప్రయాణికులకు గమనిక. లింగంపల్లి - విశాఖపట్నం మధ్య నడిచే జన్మభూమి ఎక్స్ ప్రెస్
సిగ్నల్ సిస్టమ్ను మార్చినట్లు గుర్తించిన రైల్వే శాఖ
టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులు వస్తుండడంతో అన్ని రంగాల్లోనూ దాని ఆధారంగానే పనులు జరుగుతున్నాయి. గతంలో రైళ్లను శుభ్రం చేయాలంటే ఒకరు పైపుతో నీళ్లు పోసేవారు, మరొకరు తుడిచేవారు. అయితే, ఇప్పుడు మనిషి అవసరం లేకుండా అందుకు యంత్రాలను వాడుతున్న�
జార్ఖండ్లో విచిత్ర ఘటన జరిగింది. దేవుడికి అధికారులు నోటీసు పంపించారు. ఏకంగా ఆంజనేయ స్వామికే రైల్వే అధికారులు నోటీసులిచ్చారు. 10 రోజుల్లోగా గుడిని ఖాళీ చేయాలని హుకూం జారీ చేశారు. లేదంటే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. జనం విస్తు
నిన్న 120/130/150 కేఎంపీహెచ్ వేగంతో పాటు 180 కేఎంపీహెచ్ తో ట్రయల్ రన్ నిర్వహించామని అధికారులు చెప్పారు. ఆ సమయంలోనే రైలు 180 కేఎంపీహెచ్ వేగాన్ని దాటి సమర్థంగా నడిచిందని తెలిపారు. ఈ విషయాన్ని తెలుపుతూ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ట్వీట్ చేశారు.
అగ్నిపథ్ ఆందోళనల ప్రభావం రైల్వేశాఖపై పడింది. వివిధ రాష్ట్రాలలో రైల్వే స్టేషన్లే లక్ష్యంగా నిరసనకారులు ఆందోళన చేస్తున్నారు.
ప్రయాణికుల రద్దీ దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే అధికారులు సికింద్రాబాద్-తిరుపతి-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు.
: భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన న్యూడిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న CRIS లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ లో మొత్తం
ఇండియన్ రైల్వేస్ ప్రతిష్టాత్మంగా చేపట్టిన కవచ్ ప్రోగ్రామ్ ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వేలోకి కూడా వచ్చి చేరింది. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో కీలకమైన సికింద్రాబాద్ - వాడి - ము
విద్యార్హత విషయానికి వస్తే ఇంటర్మీడియట్,డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయస్సు కనీసం 18ఏళ్లు ఉండాలి. స్పోర్ట్స్ నైపుణ్యాలు, ఫిజికల్ ఫిట్ నెస్, అకడమిక్ క్వాలిఫికేషన్ కలిపి మొత్తం 100 మార్కులకు ఎంపిక ప్రక్రియ ఉంటుంది.