Home » Railway
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్ధులకు శుభవార్త. నార్త్ సెంట్రల్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్ మెంట్ సెల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మెుత్తం 296 పోస్టులు ఉన్నాయి. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయన�
ఈస్ట్ కోస్ట్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టుల కోసం రైల్వే రిక్రూట్ మెంట్ సెల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. మొత్తం 1216 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వి
గోరఖ్ పూర్ ప్రధాన కేంద్రంగా వున్న నార్త్ ఈస్ట్రర్న్ రైల్వ్ లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్ మెంట్ సెల్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్ధులకు ఏప్రిల్ 2020 నుంచి సంబంధిత విభాగంలో శిక్షణ ప్రారంభమవుతుంది. విభాగాల వా
దసరా పండుగ సరదాలతోపాటు కొత్త కొత్త ఐడియాలను కూడా క్రియేట్ చేస్తోంది. దసరా పండక్కి తెలుగు రాష్ట్రాల్లో కోట్ల మంది ప్రజలు ప్రయాణం చేస్తారు. దీంతో రద్దీని కంట్రోల్ చేయటం కోసం రైల్వేశాఖ ప్లాట్ ఫాం టికెట్ ధరలను పెంచింది. రూ.10 ఉన్న ప్లాట్ ఫాం టికె�
భారతీయ రైల్వే ఉద్యోగులకు కేంద్రం భారీ నజరానా ప్రకటించింది. బుధవారం(సెప్టెంబర్-18,2019) సమావేశమైన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ మీటింగ్ తర్వాత కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ మీడియాతో మాట్లాడారు. రైల్వే ఉద్యోగులకు 78రోజుల వ
గుంటూరు రైల్వే డివిజన్ లో మొదటి e-office ప్రారంభమైంది. ఇది భారత రైల్వేలో మొట్టమొదటిది కావటం విశేషం. ప్రతి అధికారిక లావాదేవీలు e-office నుంచి జరగనున్నాయి. “ఇండియన్ రైల్వేస్ లో e-office రీతిలో రూపాంతరం చేసిన మొదటి డివిజన్,” అని డివిజనల్ రైల్వే మేనేజర్ VG భూమ
ప్రయాణికులకు ముఖ్య గమనిక. ఏప్రిల్ 1, 2వ తేదీల్లో పలు ప్యాసింజర్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. కాజీపేట-కొండపల్లి రైల్వేస్టేషన్ల మధ్య గూడ్స్ రవాణా కోసం (ట్రాఫిక్ బ్లాక్)
దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో 1,03,769 లెవల్ 1 పోస్టుల భర్తీ కోసం రైల్వే రిక్రూట్ మెంట్ సెల్ (ఆర్ఆర్సీ) పోస్టుల కోసం ధరఖాస్తులు కోరుతోంది. పోస్టులు : అసిస్టెంట్ (వర్క్ షాప్), అసిస్టెంట్ బ్రిడ్జ్, అసిస్టెంట్ సీ అండ్ డబ్ల్యూ, అసిస్టెంట్ డిపోట్
రైలు దొంగలు ఎక్కుయితున్నారు. ప్రయాణీకుల లాగానే ఎక్కి..సందడి లేని ప్రాంతం వద్దకు రాగానే దొంగలు విజృంభిస్తున్నారు. మారణాయుధాలు చూపించి అందినదాడికి దోచుకెళుతున్నారు. శుభకార్యాలకు..పుణ్యక్షేత్రాలకు, విహార యాత్రలకు వెళ్లే వారిని టార్గెట్ చేస�
న్యూఢిల్లీ: జమ్ము కాశ్మీర్లోని పుల్వామాలో ఫిబ్రవరి 14న జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు. ఈ ఘటన తర్వాత పాకిస్తాన్-భారతదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మంగళవారం పాక్ పై భారత్ సర్జికల్ దాడులకు కూడా పాల్పడింది. పు