Home » railways minister ashwini vaishnaw
ఉదంపూర్ - శ్రీనగర్- బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టులో భాగంగా హిమాలయ పర్వతాలలోని యువ మడత పర్వతాలలో అంజి నదిపై నిర్మిస్తున్న అంజిఖాడ్ రైల్వే తీగల వంతెన దాదాపు 1086 అడుగుల ఎత్తులో నిర్మాణం అవుతుంది.
రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తన సోషల్ మీడియా ప్లాట్ ఫాం ద్వారా నిత్యం ఏదోఒక ఆసక్తికర ఫోస్టు చేస్తుంటారు. వినోద భరితమైన ఫొటోలు, సందేశాలను షేర్ చేస్తూ నెటిజన్లను ఆలోచింపజేస్తారు. తాజాగా రైల్వేశాఖ మంత్రి ఓ ఆసక్తికరమైన ఫొటోను తన ట్విటర్ ఖా
మహిళా ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. అతివలూ సీట్ల కోసం ఆందోళన చెందవద్దు అంటూ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ భరోసా ఇచ్చారు.