Home » rain alert
ఏపీకి వాయుగుండం ముప్పు తప్పింది. అల్పపీడనం క్రమంగా బలహీనపడుతోంది. బలహీనపడినా రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ
తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రానున్న 48 గంటల్లో వర్షం పడే అవకాశం ఉందని చెప్పింది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని
ఈశాన్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉంది. ఆవర్తనం ఎఫెక్ట్ తో ఏపీ, తెలంగాణలో రెండు రోజులు(సెప్టెంబర్ 29,30)
వద్దంటే వానలు పడుతున్నాయి. దంచి కొడుతున్నాయి. కుండపోత వర్షాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే వర్షాలు.
నైరుతి రుతు పవనాలు, అల్పపీడనాలు, వాయుగుండాలు.. వీటి ప్రభావంతో ఏపీలో వర్షాలే వర్షాలు. విస్తారంగా వానలు పడనున్నాయి. ఈ మేరకు భారత వాతావరణ విభాగం(ఐఎండీ)
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఉత్తర ఛత్తీస్ గఢ్ దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా
ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ఆగస్టు 23వ తేదీ శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ అధికారులు వెల్లడించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో ఉప�
తూర్పు యూపీ, దాన్ని ఆనుకుని ఉన్న బీహార్ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కూడా కంటిన్యూ అవుతోంది. తూర్పు మధ్య
హైదరాబాద్ లో సోమవారం (ఏప్రిల్ 22,2019) గాలి వాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. గంటకు 70 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురు గాలులు హడలెత్తించాయి. హైదరాబాద్ లో ఇద్దరు చనిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా నలుగురు చనిపోయా�
మండే ఎండలతో, తీవ్రమైన ఉక్కపోతతో విలవిలలాడుతున్న కోస్తా ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు వినిపించింది. కోస్తాకు వర్ష సూచన చేసింది.