Home » Raipur
ఇక ఇదిలా ఉంటే రాందేవ్ చేసిన వ్యాఖ్యలపై చత్తీస్గఢ్లోని రాయ్పూర్ లో పోలీస్ కేసు నమోదైంది. ఐఏంఏ చత్తీస్గఢ్ యూనిట్ ఫిర్యాదుపై రాందేవ్పై కేసు నమోదైనట్టు రాయ్పూర్ సీనియర్ ఎస్పీ అజయ్ యాదవ్ తెలిపారు. రాందేవ్పై పలు సెక్షన్ల కింద కేసు నమోద
Raipur police ask e-commerce companies : రాయ్ పూర్ జిల్లాలో కత్తిపోట్ల కేసులు ఎక్కువ కావడంతో ఈ కామర్స్ కంపెనీలకు పోలీసులు లేఖలు రాశారు. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లకు రాసిన లేఖలో మడత పెట్టేవి, బటన్ కత్తులను పంపిణీ చేయవద్దని కోరారు. రాయ్ పూర్ ఎస్ఎస్పి అజయ్ యాదవ్ ఈ లేఖలు ర�
గురువు అంటే దైవంతో సమానం. గురువు వృత్తికి ఎంతో గౌరవం ఇస్తారు. పిల్లలకు పాఠాలు నేర్పి వారిని తీర్చిదిద్దే బాధ్యత గురువులదే. అయితే కామంతో కళ్లు మూసుకుపోయిన కొందరు గురువులు, పవిత్రమైన వృత్తికి కళంకం తెస్తున్నారు. కోరికలు తీర్చాలని విద్యార్థి�
చత్తీష్గడ్ రాష్ట్రంలోని రాయ్పూర్లో ఓ ఇంట్లోకి చొరబడి తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు తెలిపిన
గిరిజనులతో కలిసి..డోలు పట్టుకుని లయబద్ధంగా స్టెప్పులేశారు రాహుల్ గాంధీ. రాహుల్ డ్యాన్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. 2019, డిసెంబర్ 27వ తేదీ రాయ్ పూర్కు రాహుల్ వచ్చారు. జాతీయ గిరిజన న�
ప్రధాని నరేంద్రమోడీ మాటే వేదవాక్కుగా భావించి తమ వంతుగా ప్లాస్టిక్ నియంత్రణకు పాటు పడుతున్నారు దంపతులు. రోజు రోజుకూ పెరిగిపోతున్న క్రమంలో ఆగస్టు 15న ప్రధాన మోడీ ఎర్ర కోటపై చేసిన ప్రసంగంలో ప్లాస్టిక్ వినియోగించవద్దని పిలుపునిచ్చిన విషయం తె�
రాయ్పూర్ : ఏదైనా ప్రెస్ మీట్ అంటే మీడియా వాళ్లు ఎలా వస్తారు. కెమెరాలు, మైకులు, పెన్నులు, పేపర్లతో
ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సంచలన హామీ ఇచ్చారు. పేదలపై వరాల జల్లు కురిపించారు. గెలుపే టార్గెట్గా ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నారు. ప్రియాంక గాంధీని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకొచ్చిన ఆయన.. పేదలను ఆకర్షి
ఆ ఊరి చెరువులో వున్న మొసలి చనిపోయిందని ఊరు ఊరంతా కన్నీరు మున్నీరుగా విలపించింది.తిండి తినకుండా...నిద్ర పోకుండా ఊరు ఊరంతా కన్నీరు మున్నీరుగా విలపించింది. ఆ ఊరిలో ఒక్క పొయ్యి కూడా వెలగలేదు.