Home » raithu bazar
కరోనా పాజిటివ్ కేసు బయట పడిన కరీంనగర్లో పండుగపూట విషాదం చోటు చేసుకుంది. గుండె పోటుతో ఒక వ్యక్తి రోడ్డుపై కన్నుమూశాడు. కరోనా వైరస్ భయంతో స్ధానికులు మృతదేహం వద్దకు రావటానికి భయపడ్డారు. కశ్మీర్ గడ్డ వద్ద ఉన్న రైతు బజారులో కూరగాయల కోసం ఒక వ్యక్�
జనతా కర్ఫ్యూ..ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మాట వినిపిస్తోంది. కోవిడ్ – 19 (కరోనా ) వైరస్ విస్తరిస్తున్న క్రమంలో…2020, మార్చి 22వ తేదీ ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించాలని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. దీంతో జనాలు ఉరుకులు..పరు�
ఉల్లిధర వంటింట్లో మంటరేపుతోంది. వంద రూపాయలు చేతిలో పెడితేనే కిలో ఉల్లిపాయలు సంచిలో పడుతున్నాయి. బెజవాడలో అయితే.. వంద ఇచ్చినా ఇంకా ఇవ్వు అంటూ చేయి చాస్తున్నారు వ్యాపారులు. జాగ్రత్తగా కాదు.. అతి జాగ్రత్తగా ఉల్లిపాయలు వాడాల్సిన పరిస్థితి వచ్చి
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అక్టోబర్ రెండో వారం నుంచే హైదరాబాద్ నగరంలో కూరగాయల ధరలు చాలావరకు తగ్గుముఖం పట్టాయి. పోయిన ఏడాది ఆన్ సీజన్లో (ఫిబ్రవరి నుంచి అక్టోబర్) కూరగాయల ధరలు ఆకాశాన్నంటి సామాన్యుడి నడ్డి విరిచాయి. 2019 సెప్టెంబర్ చివరివ