Home » Raj Thackeray
మహారాష్ట్రలో భాషా వివాదం తారస్థాయికి చేరింది. మరాఠాలపై హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునేది లేదని రాజ్ థాక్రే, ఉద్దవ్ థాక్రేలు హెచ్చరించారు.
తమ పూర్వీకులు మరాఠా సామ్రాజ్యాన్ని ఎన్ని ప్రాంతాలకు విస్తరించినప్పటికీ ఎప్పుడూ అక్కడి వారిపై మరాఠీని బలవంతంగా రుద్ద లేదని రాజ్ ఠాక్రే వెల్లడించారు.
దేశ వ్యతిరేక సినిమా నిర్మాతలు ఎందుకు సిగ్గుపడరని అమేయా ఖోప్కర్ అన్నారు. తమ హెచ్చరికలను తేలిగ్గా తీసుకోవద్దని, వినక పోతే బురదలో ముంచేస్తామని హెచ్చరించారు
అజిత్ పవార్ తోపాటు మరో ఎనిమిది మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు శివసేన-బీజేపీ ప్రభుత్వంలో చేరారని, ఇది చాలా అసహ్యంగా ఉందని రాజ్ ఠాక్రే వెల్లడించారు.
శరద్ పవార్ గురించి అజిత్ పవార్ తాజాగా స్పందిస్తూ ఆయనంటే తనకు అమితమైన గౌరవమని, బాల్ థాకరే పట్ల రాజ్ థాకరే ఎంతటి విధేయత, గౌరవంతో ఉన్నారో తాను కూడా శరద్ పవార్ పట్ల అలాగే ఉంటానని అన్నారు. అయితే ఈ మాట తనకు తానుగా ఊరికే అనలేదు.
మరాఠీ పాటలను ప్లే చేయలేదని ముంబై సమీపంలోని వాషిలోని ఓ హోటల్ సిబ్బందిని రాజ్ థాకరేకి చెందిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) కార్యకర్తలు కొట్టారు.
ఉపఎన్నిక ఏకగ్రీవానికి ఏక్నాథ్ షిండే కూడా సుముఖంగా ఉన్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈనెల 17వ తేదీ సోమవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో రాజ్ థాకరే విజ్ఞప్తిని పురస్కరించుకుని బీజేపీ తమ అభ్యర్థిని ఉపసంహరించు
పూణెలో జరిగిన పీఎఫ్ఐ నిరసన సందర్భంగా 'పాకిస్థాన్ జిందాబాద్' నినాదాలు చేసినట్లు పలు వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. కొన్ని వీడియోలను ఒక వర్గం మీడియా కూడా ప్రసారం చేసింది. అయితే, పాకిస్తాన్ అనుకూల నినాదాలు లేవనెత్తారా లేదా అనేది వీడి�
‘‘ఎందుకు అందరూ నుపుర్ శర్మనే క్షమాపణలు అడుగుతున్నారు. డాక్టర్ జకీర్ నాయక్కి ముందు ఆమేం తప్పుగా మాట్లాడలేదు కదా.. మరి నాయక్ నుంచి ఎందుకు ఎవరూ క్షమాపణ కోరడం లేదు? ఏఐఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ హిందూ దేవుళ్లను కించపరుస్తూ మాట్లాడితే ఎందుకు �
పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. లీటర్ పెట్రోల్ రూ. 100కు చేరింది. దీంతో వాహనదారులు సొంత వాహనాలపై బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. అయితే మంగళవారం ఒక్కరోజు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లోని క్రాంతి చౌక్ పెట్రోల్ బంక్ లో లీటరు పెట్రోల్ రూ. 54కే విక్రయిం�