Home » Raj Thackeray
రౌత్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఆదివారం రాజ్ థాకరే స్పందిస్తూ..సంజయ్ రౌత్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఎక్కడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదని అన్నారు.
సోమవారం ఉదయం ముంబై చేరుకున్న నితిన్ గడ్కరీ..రాజ్ థాకరే నివాసానికి వెళ్లి..వారి కుటుంబ సభ్యులను కలుసుకున్నారు
మసీదులపై ఏర్పాటు చేసిన లౌడ్ స్పీకర్లను వెంటనే తొలగించాలని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన చీఫ్ రాజ్ థాకరే ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.
Raj Thackeray కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో వేలాది మంది రైతలు చేస్తోన్న నిరసనలు ఆదివారం నాటికి 74వ రోజుకు చేరాయి. అగ్రి చట్టాలు అందరికీ మేలు చేసేవేనని ప్రభుత్వం వాదిస్తుండగా, వాటిని రద్దు చేసేదాకా ఉద్యమం కొనసాగిస్తామని రైత
దేశంలో కరోనా విస్తరిస్తుంటే..లిక్కర్ షాపులు తెరవాలని సీఎంకు లేఖ రాశారు. అత్యధికంగా కేసులు నమోదవుతున్నా..ఈ విధంగా లేఖ రాయడం హాట్ టాపిక్ అయ్యింది.
దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం(CAA) ప్రకంపనలు రేపుతోంది. సీఏఏకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
బీజేపీతో వేభేధించి కాంగ్రెస్,ఎన్సీపీ వంటి సెక్యులర్ పార్టీలతో శివసేన చేతులు కలిపి మహా వికాస్ అఘాడి ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివసేన ఖాళీ చేసిన “హిందుత్వ” స్పేస్ ను క్లెయిమ్ చేసుకొని బీజేపీకి దగ్గరవ్వాలనుకుంటున్న మహారాష్ట్ర నవ నిర్మా�
మహారాష్ట్రలో కొత్త రాజకీయ పొత్తులు ఏర్పడనున్నట్లు తెలుస్తోంది. మంగళవారం(జనవరి-7,2020)మహారాష్ట్ర నవనిర్మాన్ సేన(MNS)చీఫ్ రాజ్ ఠాక్రేతో బీజేపీ నాయకుడు,మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమావేశమవడం మహా రాజకీయాల్లో ఆశక్తికర పరిణామంగా మారింది. ఒకప్పుడు వి�
కర సేవకుల త్యాగం వృధా పోలేదు అన్నారు మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రే. అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆనందంగా ఉందన్నారు. రామ మందిర నిర్మాణాన్ని వీలైనంత త్వరగా చేప్టటాలని ఆయన కోరారు, రామ మందిరంతో పాటు దేశంలోనూ రామరాజ�
వివిధ కేసులకు సంబంధించి ఈడీ ముందుకు రాజకీయనాయకులు హాజరు అవుతున్న క్రమంలోనే ఇప్పుడు మహా రాష్ట్ర రాజ్ థాక్రే వంతు వచ్చింది. మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేవా చీఫ్ రాజ్ థాక్రేను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. దీంతో ఎంఎన్ఎస్ కార్యకర్తలు ఆందో�