-
Home » Rajahmundry
Rajahmundry
ఏపీలో ఐటీ రైడ్స్ కలకలం.. మూడు నగరాల్లోని హోటల్స్లో ముమ్మర తనిఖీలు
కంప్యూటర్ డేటాతో పాటు రికార్డులు కూడా పరిశీలిస్తున్నారు. ఆన్ లైన్ పేమెంట్ ద్వారా చెల్లించిన డబ్బులు, బై హ్యాండ్ ద్వారా చెల్లించే నగదు విషయంలో లోపాలు ఉన్నట్లు గుర్తించారు.
వామ్మో.. దారుణ ఘటన.. తల్లిదండ్రులను చంపి ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్.. ఆ తరువాత బిగ్ ట్విస్ట్.. అంతా ఆన్లైన్ గేమ్స్ వల్లే!
Crime News : ఓ బాలుడు కన్న తల్లిదండ్రులనే అతి కిరాతకంగా హతమార్చాడు. ఆ తరువాత ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ ఇచ్చి.. అది తిన్న తరువాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు.
రాజమండ్రి కల్తీ పాల ఘటనలో పెరుగుతున్న మరణాలు.. చికిత్స పొందుతూ ఐదేళ్ల బాలుడు మృతి
ఈ సమస్యకు మూలాలు తెలుసుకునేందుకు ప్రత్యేక బృందాలు సైతం రంగంలోకి దిగాయి. 64 కుటుంబాల నుంచి రక్త నమూనాలు సేకరించారు.
రాజమండ్రిలో కల్తీ పాల కలకలం.. నలుగురి మృతి.. వివరాలు తెలిపిన కలెక్టర్, ఎస్పీ
"ప్రజలు భయాందోళనలకు గురికావద్దు. ఎవరికైనా ఇటువంటి లక్షణాలు కనబడితే 9494060060 కి ఫోన్ చేయండి. పాల గురించి మరో రెండు-మూడు రోజుల్లో నివేదిక వస్తుంది" అని అన్నారు.
'శబరిమల' వెళ్లలేకపోతున్నానని బాధపడుతున్నారా? మన గోదావరి తీరాన 'శబరిమల' వంటి అయ్యప్ప ఆలయం.. ఆధ్యాత్మిక పరిమళాలు..
"శ్రీ ధర్మ శాస్తా ఆధ్యాత్మిక కేంద్రం" అనే పేరుతో ఈ ఆలయాన్ని పిలుస్తారు. మణికంఠుడి నామంతో ఇక్కడి పరిసరాలు మార్మోగుతాయి.
ఓలా, ఉబర్కు పోటీ..! రాజమండ్రిలో ఆటోవాలా యాప్ లాంఛ్
ఓలా, ఉబర్కు పోటీ..! రాజమండ్రిలో ఆటోవాలా యాప్ లాంఛ్
ఉదయం పని, రాత్రి చదువు.. కోచింగ్ లేకుండానే.. జేఈఈ మెయిన్ క్లియర్ చేసిన తెలుగు విద్యార్థి సక్సెస్ స్టోరీ
సూర్య తెలివైన విద్యార్థి. 2023లో 8.1 CGPAతో హైస్కూల్ పూర్తి చేశాడు. ఇంటర్మీడియట్లో 930/1000 సాధించాడు.
రాజమండ్రిలో 'రామ్' షూటింగ్.. ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు..
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రాజమండ్రిలో జరుగుతుంది.
తిరుమల శ్రీవారి ఆలయ నమూనాతో నాన్ వెజ్ హోటల్.. భగ్గుమన్న జనసేన నేతలు, భక్తులు.. దాడి చేస్తామని వార్నింగ్
నీ స్వార్థం కోసం నీ వ్యాపారం కోసం తిరుమల ఆలయం సెటప్ వేసుకుని నాన్ వెజ్ పెడుతున్నారు. ఎంత దారుణం..
పాస్టర్ ప్రవీణ్ మృతి కేసు.. మార్చి 24న ఏయే సమయానికి ఏమి చేశాడంటే..
పాస్టర్ ప్రవీణ్ మృతి కేసుకు సంబందించి 13 సీసీటీవీ పుటేజీల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు.