Home » rajahmundry central jail
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ను మచిలీపట్నం సబ్జైలు నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు త
సెంట్రల్ జైలుకి పట్టాభి
టీడీపీ సీనియర్ నాయకుడు. మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుకు ఏపీ హై కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. గత నెల 28న కృష్ణాజిల్లా జీ కొండూరు పోలీసు స్టేషన్ లో దేవినేని ఉమపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి.
రాజమండ్రి జైల్లో తన భర్తకు ప్రాణహానీ ఉందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు భార్య అనుపమ గవర్నర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర, రాష్ట్ర హోం మంత్రులకు లేఖలు రాశారు.
ఏపీ ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక చర్యలు ఫలితాన్ని ఇచ్చాయి. 300 మంది ఖైదీలు కరోనా నుంచి కోలుకున్నారు. తిరిగి సంపూర్ణ ఆరోగ్యం పొందారు. దీంతో ఇటు ఖైదీలు అటు అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సెంట్రల్ జైలులో శి�