Home » rajastan
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నడూ లేనంతగా ద్వేషం, ఆందోళన, హింస దేశంలో చోటుచేసుకుంటోందని గహ్లోత్ చెప్పారు. దీనిపై దేశం మొత్తం ఆందోళన చెందుతోందని అన్నారు. ప్రేమ, సోదరభావం, సామరస్యంతో మెలగాలని, హింస ఉండకూడదని ప్రజలకు ప్రధాన మంత�
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాట ప్రారంభం కావడం.. అనంతరం కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం విశ్వాస పరీక్షకు వెళ్లడం, అక్కడ ఓడడం, తిరుగుబాటు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడం, చివరగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం.. కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో �
గ్రామీణ క్రీడల్లో ప్రధానమైనది కబడ్జీ. గ్రామాల్లో ఇప్పటికీ కబడ్డీ ఆడుతుంటారు. ఎక్కువగా ఈ క్రీడలో యువకులు పాల్గొంటారు. రాజస్థాన్ లో మాత్రం యువకులతో వృద్ధులు పోటీపడ్డారు. ఇందుకు సంబంధించి వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస�
నెటిజెన్లు సైతం కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో నేరాలు జరిగినప్పుడు రాహుల్ కానీ ప్రియాంక కానీ కనీసం మానవతావాద దృక్పథంతోనైనా స్పందించడం లేదని, రాజకీయాలు అవసరమైనప్పుడే హడావుడి చే�
విద్యార్థి చికిత్స పొందుతూ నిన్న మరణించాడు. ఈ హృదయ విదారక సంఘటనను ఖండించడమనేది తక్కువ చేయడం అవుతుంది. రాజస్తాన్లో కులం పేరుతో ఇలాంటి దురదృష్టకర సంఘటనలు ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి. దళితులు, గిరిజనులు నిర్లక్ష్యానికి గురై తమ ప్రాణాలను పోగ
ఒక ఎంపీ పరిస్థితే ఇలా ఉంటే ఇక మామూలు ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలంటూ నిరసన సందర్భంగా కోలి అన్నారు. అయితే ఈ విషయమై ఎంపీ కోలిని సంప్రదించి ఫిర్యాదు చేయాలని కోరినట్లు జిల్లా మెజిస్ట్రేట్ అలోక్ రంజన్ తెలిపారు. ‘‘ఓవర్లోడ్ ట్రక్కుల వ�
మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మను హత్య చేసేందుకు పాకిస్థాన్ నుంచి వచ్చిన వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. ఆ వ్యక్తిని ఐబీ, ఇతర ఇంటెలిజెన్స్ అధికారులు విచారించగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి..
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ న్యాయవాది హెచ్.సారస్వత్ను చంపేస్తామంటూ కొందరు దుండగులు ఓ లేఖ పంపారు. పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలాకు పట్టిన గతే సారస్వత్కు పడుతుందని ఆ లేఖలో హెచ్చరించారు. మూసేవాలా హత్య కేసులో ప్రధాన
రాజస్థాన్లోని ఉదయ్పూర్లోని మల్దాస్ వీధిలో ఓ టైలర్ తలనరికి ఇద్దరు వ్యక్తులు హత్య చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. హత్యకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీంతో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటోన్న నేప�
బాధిత బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినా నిందితులను ఇప్పటివరకూ అరెస్ట్ చేయకపోవడం గమనార్హం. మే 13 రాత్రి తమ కుమార్తెను ఇద్దరు వ్యక్తులు తుపాకీతో బెదిరించి అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్�