Home » rajastan
నరేంద్రమోడీ మరోసారి ప్రధాని అయితే దేశంలో ఇక ఎన్నికలే ఉండవన్నారు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్. చైనా, రష్యాలాగా ఎన్నికలు ఉండొచ్చు.. ఉండకపోవచ్చు అని గెహ్లాట్ అన్నారు. ఆ రెండు దేశాల్లో ఒకే పార్టీ అధికారం చెలాయిస్తుందని, వాళ్లే ప్రధానులు, అధ్యక�
భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా ఓ జంట వివాహం ఆగిపోయింది.
దేశం సురక్షితమైన చేతుల్లో ఉందని దేశ ప్రజలకు తాను హామీ ఇస్తున్నానన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. మంగళవారం(ఫిబ్రవరి-26,2019) ఉదయం 3:30గంటల సమయంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని జైషే మహమ్మద్ ఉగ్ర స్థావరాలపై భారత వాయుసేనకు చెందిన మొత్తం 12 మిరాజ్-2000 యుద�
రాజస్థాన్లో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో 13మంది అక్కడికక్కడే మృతి చెందారు.
పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్ల పార్థీవదేహాలు వారి వారి స్వస్థలాలకు చేరుకొన్నాయి. అమరుడైన CRPF జవాన్ రోహితష్ లంబా బౌతికకాయానికి రాజస్థాన్ రాష్ట్రంలోని స్వస్థలమైన గోవింద్ పురాకి చేరుకుంది. మరో సీఆర్పీఎఫ
గుజ్జర్లు చేపట్టిన దీక్ష పట్ల ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. గుజ్జర్లకు విద్య, ఉద్యోగాల్లో 5శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును బుధవారం(ఫిబ్రవరి-13,2019) ఆ రాష్ట్ర మంత్రి కల్లా శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు శాసనసభ ఏకగ్రీవ ఆమోదం �
రాజస్థాన్ లో ఓ గ్రామంలో వింత ఆచారం కొనసాగుతోంది. దేవుడు చెప్పాడంటూ మట్టి ఇళ్లల్లోనే అక్కడి ప్రజలు నివసిస్తున్నారు. ఒక్క పంచాయితీ ఆఫీస్, ఓ ఆలయం తప్ప ఆ ఊరిలో మరెక్కడా కాంక్రీట్ పునాది కన్పించదు. చదువుకున్నవాళ్లైనా సరే ఆచారాన్ని పాటిచాల్సింద�