rajastan

    ముగిసిన ఐదోదశ పోలింగ్

    May 6, 2019 / 12:36 PM IST

    సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్ ముగిసింది.7రాష్ట్రాల్లోని 51లోక్ సభ స్థానాలకు ఇవాళ(మే-6,2019)పోలింగ్ జరిగింది.యూపీలోని 14,జార్ఖండ్ లోని 4,బీహార్ లోని 5,వెస్ట్ బెంగాల్ లోని 7,రాజస్థాన్ లోని 12,మధ్యప్రదేశ్ లోని 7,జమ్మూకశ్మీర్ లోని 2లోక్ సభ స్థానాలకు ఇవాళ

    మోడీకి ఈసీ క్లీన్ చిట్

    May 3, 2019 / 02:53 AM IST

    భారత్ దగ్గర కూడా న్యూక్లియర్ వెపస్స్ ఉన్నాయి,పాక్ బెదిరింపులకు భారత్ భయపడదంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన కామెంట్స్ పై ఎలక్షన్ కమిషన్ గురువారం(మే-2,2019) ఆయనకు క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. మోడీ వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కింద�

    దేశంలో కొత్తగా : శుభలేఖల్లో పుట్టిన తేదీలు

    April 25, 2019 / 06:21 AM IST

     బాల్య వివాహాలను అరికట్టేందుకు రాజస్థాన్ రాష్ట్రంలోని బుండి జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. శుభలేఖలలో తప్పనిసరిగా వరుడు,వధువు పుట్టిన తేదీలను పొందుపర్చాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా బాల్య విహాలు నేరం అంటూ  శుభలేఖలలో మ

    దివాళీ కోసం అణ్వాయుధాలు దాచామనుకున్నారా!

    April 21, 2019 / 04:05 PM IST

    పాకిస్తాన్‌ బెదిరింపులకు భయపడే వైఖరికి భారత్‌ స్వస్తి పలికిందని ప్రధానమంత్రి నరేం‍ద్ర మోడీ అన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం(ఏప్రిల్-21,2019) రాజస్థాన్ రాష్ట్రంలోని బార్మర్‌ లో నిర్వహించిన ర్యాలీలో మోడీ మాట్లాడుతూ…తమ దగ్గర అ

    గవర్నర్ కళ్యాణ్ సింగ్ వ్యాఖ్యలపై రాష్ట్రపతి సీరియస్ : చర్యలకు ఆదేశాలు

    April 5, 2019 / 07:19 AM IST

    రాజస్థాన్ గవర్నర్ కళ్యాణ్ సింగ్ (87) చిక్కుల్లో పడ్డారు. ఆయనను గవర్నర్ పదవి నుంచి తొలగించే అవకాశం ఉంది.

    అధికార దుర్వినియోగం…ప్రధాని కోసం గవర్నర్ ప్రచారం

    April 4, 2019 / 11:20 AM IST

    సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ కోసం ప్రచారం నిర్వహించి రాజస్థాన్ గవర్నర్ చిక్కుల్లో పడ్డారు.తన రాజ్యాంగబద్దమైన పదవి రూల్స్ ను కళ్యాణ్ సింగ్ ఉల్లంఘించినట్లు ఎలక్షన్ కమిషన్ రాష్ట్రపతికి లేఖ రాయడంతో అవసరమైన చర్యలు తీస�

    కూలిన మిగ్-27…మూడు నెలల్లో తొమ్మిదవది

    March 31, 2019 / 10:24 AM IST

    ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన మిగ్‌-27 యుద్ధ విమానం కూలిపోయింది.ఆదివారం(మార్చి-31,2019)ఉదయం రాజస్థాన్‌ లో ఈ ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం రాజస్థాన్ లోని బర్మాన్ లోని ఉత్తరలయ్ ఎయిర్ బేస్ నుంచి బయల్దేరిన సోవియట్ కాలం నాటి అప్ గ్రేడెడ్ మిగ్‌-27 UPG విమా

    గేల్ మెరుపులు : రాజస్థాన్ టార్గెట్ 185

    March 25, 2019 / 04:22 PM IST

    ఐపీఎల్ లో భాగంగా జైపూర్ లోని సవాయ్ మాన్‌ సింగ్ స్టేడియం వేదికగా సోమవారం(మార్చి-25,2019) రాజస్థాన్ రాయల్స్-కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది.మొదట బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ జట్టు ని�

    చెలరేగిన గేల్…గ్రౌండ్ లో బౌండరీల వర్షం

    March 25, 2019 / 03:57 PM IST

    ఐపీఎల్ లో భాగంగా జైపూర్ లోని సవాయ్ మాన్‌ సింగ్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరుగుతున్న నాల్గవ లీగ్ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఓపెనర్ క్రిస్ గేల్ చెలరేగిపోయాడు. రాజస్థాన్ బౌలర్లకు గేల్ చుక్కలు చూపించాడు. గ్రౌండ్ లో బౌండర�

    పెళ్లి సందడి : వెంకటేష్ కూతురి పెళ్లిలో చరణ్ దంపతులు

    March 24, 2019 / 10:13 AM IST

    టాలీవుడ్ విక్టరీ వెంకటేష్ కూతురు ఆశ్రిత వెడ్డింగ్ వేడుకలు జైపూర్‌లో అట్టహాసంగా జరుగుతున్నాయి. అత్యంత సమీప బంధువులకు, స్నేహితులకు మాత్రమే ఆహ్వానాలు పంపారు వెంకీ ఫ్యామిలీ. దీనితో ఈ పెళ్లికి సంబంధించిన వివరాలు ఏవీ బయటకు పొక్కడం లేదు. అయితే.

10TV Telugu News