Home » rajastan
అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను ఎంపిక చేసేందుకు బీజేపీ పరిశీలకులను నియమించాలని నిర్ణయించింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించినా ఇంకా ముఖ్యమంత్రులు ఎవరనేది ఇంకా తేలలేదు. బీ�
బిపర్జోయ్ తుపాన్ రాజస్థాన్ వైపు మళ్లింది. శుక్రవారం ఉదయం నాటికి మరింత బలహీనపడి, ఆ తర్వాత డిప్రెషన్లోకి వెళ్లే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ శుక్రవారం తెలిపింది.తుపాన్ ప్రభావం వల్ల శుక్రవారం రాజస్థాన్రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకా�
ఉత్తర భారతదేశంలో ఇటీవల తరచూ భూకంపాలు సంభవిస్తున్నాయి. రాజస్థాన్ రాష్ట్రంలోని బికనేర్ నగర ప్రాంతంలో మంగళవారం రాత్రి సంభవించిన భూకంపంతో ఇక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు...
ద్రోహి ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరని, అధిష్టానం ఇలాంటి ద్రోహుల్ని ముఖ్యమంత్రి చేయదని ఆయన అన్నారు. పైలట్ వద్ద 10 మంది ఎమ్మెల్యేలు కూడా లేరని, అతడు పార్టీని నాశనం చేయాలనుకున్న తిరుగుబాటుదారుడని విమర్శించారు. వాస్తవానికి 2018 అసెంబ్లీ ఎన్నికల వరక
పంజాబ్ టాస్క్ఫోర్స్ కొద్దికాలంగా రాజ్ హుడా ఆచూకీ కోసం వెతుకుతోంది. అయితే పోలీసుల కంట పడకుండా ఒక చోట నుంచి ఒక చోటకు మారుతూ తెలివిగా తప్పించుకు తిరుగుతున్నాడు. ఇంతకుముందు పంజాబ్లోనూ, ఆ తర్వాత హర్యానాలోనూ, ఒకసారి హిమాచల్ ప్రదేశ్లోనూ కనిపి�
రాజస్తాన్ రాష్ట్రంలో ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ 60 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారు. 10,000 మెగావాట్ల సౌర విద్యుత్తు తయారీ కేంద్రం, సిమెంటు ప్లాంటు విస్తరణ, జైపుర్ విమానాశ్రయ అభివృద్ధి వంటి ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు తెలిపారు. వా�
గహ్లోత్ మాట్లాడుతూ... పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా మూడేళ్లు కొనసాగిన జగ్దీప్ ధన్కర్ కు ఆ సమయంలో సీఎం మమతా బెనర్జీకి మధ్య జరిగిన విభేదాలను గుర్తుచేశారు. వారిద్దరి మధ్య చోటుచేసుకున్న పరిణామాలు దేశవ్యాప్తంగా అప్పట్లో చర్చనీయాంశంగా మారేవని
ఈ వ్యాధి కారణంగా జైపూర్లో పాల ఉత్పత్తి తగ్గింది. దీంతో స్వీట్ల తయారికి పాలు లభించకపోవడంతో వ్యాపారాలు పడిపోతున్నాయి. రాజస్తాన్లో అతిపెద్ద పాల కో-ఆపరేటివ్ సొసైటీ అయిన జైపూర్ డైరీ ఫెడరేషన్ ఈ విషయమై మాట్లాడుతూ రాష్ట్రంలో 15-18 శాతం పాల ఉత్పత్తి
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు రాహుల్ గాంధీ విముఖత వ్యక్తం చేయడంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవరనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఎన్నిక ద్వారా అధ్యక్షుడిని ఎంపిక చేసేలా సిడబ్ల్యూసీ నిర్ణయించింది. ఈ నెల 22న
రాజస్థాన్లో విషాద ఘటన చోటు చేసుకుంది. రెండేళ్ల చిన్నారి బోరుబావిలో పడింది. ఆ చిన్నారిని కాపాడేందుకు సహాయక చర్యలను అధికారులు ముమ్మరం చేశారు.