rajastan

    కాంగ్రెస్ కు షాక్ : బీజేపీతో సచిన్ పైలట్ చర్చలు…19MLAల మద్దతు

    July 12, 2020 / 04:01 PM IST

    రాజస్థాన్‌లో అరకొర మెజారిటీతో అధికారాన్ని అందుకున్న కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు హైపిచ్‌కు చేరుకున్నాయి. పార్టీలో తిరుగుబాటు లేవనెత్తారు ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ను కుర్చీ నుంచి కిందికి దించే దిశగా పా�

    రాజస్థాన్ లో రాజకీయ సంక్షోభం! : ఢిల్లీలో సచిన్ పైలట్ సహా మరికొందరు ఎమ్మెల్యేలు

    July 12, 2020 / 02:44 PM IST

    రాజస్థాన్‌లో రాజకీయ కలకలం మొదలైంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు లంచం ఇవ్వడం ద్వారా బీజేపీ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తోందని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆరోపించిన కొన్ని గంటల్లోనే రాజస్థాన్ డిప్యూటీ సీఎ�

    5 రోజులు సడలింపు ఇవ్వండి : కేంద్రాన్ని కోరిన అశోక్ గెహ్లాట్

    April 21, 2020 / 03:23 PM IST

    కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోటానికి కేంద్ర  ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్ డౌన్ తో వివిధ రాష్ట్రాల్లో ఇరుక్కు పోయిన వలస కార్మికులు, ఇతర రాష్ట్రాల విద్యార్ధులు వారి వారి రాష్ట్రాలకు వెళ్లేందుకు 5 రోజులపాటు సడలింపు ఇవ్వాలని రాజస్తాన్ ముఖ్�

    2రోజులు ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ లు వాడొద్దు…రాష్ట్రాలను కోరిన ICMR

    April 21, 2020 / 11:35 AM IST

    రాబోయే రెండు రోజుల పాటు కరోనా వైరస్ పరీక్షల కోసం అన్ని రాష్ట్రాలు ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ ను వాడటం మానేయాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్ట్(ICMR)సూచించింది. ర్యాపిడ్ టెస్ట్ కిట్ లలో లోపాలను గుర్తించినట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది. ర్యాప�

    విద్యార్ధుల కోసం…రాజస్థాన్ కు 200బస్సులు పంపిన యూపీ

    April 17, 2020 / 03:01 PM IST

    కరోనానేపథ్యంలో దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా రాజస్థాన్‌లోని కోటా కోచింగ్ సెంటర్లలో చిక్కుకుపోయిన 7,000 మంది విద్యార్థులను వెనుకకు తెచ్చేందుకు ఆగ్రా నుంచి 250 బస్సులను పంపించింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. సెండ్ అజ్ బ్యాక్ హోమ్ (మమ్మల్ని ఇంటికి పం

    మోడీని ఢీ కొట్టగలడా? : మళ్లీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్

    January 20, 2020 / 02:42 PM IST

    మరోసారి కాంగ్రెస్ పగ్గాలు చేపట్టేందుకు రాహుల్ గాంధీ రెడీ అయినట్లు సమాచారం. ఇటీవల జరిగిన హర్యాణా,జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తన సత్తా చూపించడంలో ఆ పార్టీ కార్యకర్తలు,నాయకులు మంచి జోష్ లో ఉన్నారు. అయితే జాతీయస్థాయిలో పార్టీలో నాయ

    హాస్పిటల్ లో పందులు…నెలలో 100మంది శిశువులు మృతి

    January 2, 2020 / 09:59 AM IST

    రాజస్థాన్ లోని కోట ప్రభుత్వ హాస్పిటల్ లో పరిస్థితి దారుణంగా మారింది. కోట సిటీలోని జేకే లొన్ ప్రభుత్వ హాస్పిటల్ లో కేవలం ఒక్క నెలలోనే 100మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం ఇప్పుడు కలకలం రేపుతోంది. కోట హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే

    2008 జైపూర్ పేలుళ్ల కేసు…నలుగురికి మరణశిక్ష

    December 20, 2019 / 11:46 AM IST

    2008 జైపూర్ పేలుళ్ల కేసులో దోషులుగా తేలిన నలుగురికి ఇవాళ(డిసెంబర్-20,2019) మరణశిక్ష విధించింది జైపూర్ లోని ప్రత్యేక న్యాయస్థానం. 2008 జైపూర్‌ వరుస బాంబు పేలుళ్ల కేసులో నలుగురిని దోషులుగా తేలుస్తూ జైపూర్‌ న్యాయస్థానం బుధవారం తీర్పును వెలువరించిన విష

    వంటపాత్రలో ఇరుక్కున్న చిన్నారి తల

    December 12, 2019 / 03:21 AM IST

    రాజస్థాన్‌లోని జాలోర్‌లో ఓ చిన్నారి తల వంట పాత్రలో ఇరుక్కుపోయింది. మూడేళ్ల చిన్నారి ఆడుకుంటూ అన్నం వండే పాత్రలో తలను దూర్చింది. అయితే తల అందులో ఇరుక్కుపోయింది. దీంతో చిన్నారి గుక్కపెట్టి ఏడ్వడంతో తల్లిదండ్రులు హుటాహుటిన ఆ పాత్రను తీయడాని�

    న్యాయ ప్రక్రియ సామాన్యులకు అందుబాటులో లేదన్న రాష్ట్రపతి

    December 7, 2019 / 02:45 PM IST

    న్యాయ ప్రక్రియ ఖరీదైనదిగా మారిందని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. మన దేశంలో న్యాయ వ్యవస్థ సామాన్యులకు అందుబాటులో లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.శనివారం(డిసెంబర్-72019) రాజస్థాన్ హైకోర్టు నూతన భవనాన్ని శనివారం ప్రారంభించిన అనంతరం ఆయన మా

10TV Telugu News