rajastan

    ఆయిల్ ధరలు అందుకే పెరుగుతున్నాయి..మోడీ సర్కార్ పై గహ్లోత్ ఫైర్

    February 20, 2021 / 03:49 PM IST

    ashok gehlot: దేశంలో రెండు వారాల నుంచి వరుసగా పెరుగుతున్న ఆయిల్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ఆయిల్ ధరలు పెరుగుతుండటంపై రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌ శనివారం ట్విట్టర్​ వేదికగా కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రం తీసుకుంటున్న �

    ట్రాక్టర్ నడిపిన రాహుల్..దేశ వినాశకారిగా మారుతున్నాడన్న నిర్మలా సీతారామన్

    February 13, 2021 / 05:33 PM IST

    Rahul Gandhi రాజస్థాన్​ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్​ గాంధీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. రూపన్​గఢ్​లో రైతుల ర్యాలీ సందర్భంగా కార్యకర్తల సమక్షంలో రైతులకు మద్దతుగా కొద్దిసేపు ట్రాక్టర్​ నడిపారు. రాహల్​.. ట్రాక్టర్�

    రాజస్తాన్‌-హర్యాణా సరిహద్దులో ఉద్రిక్తత

    December 31, 2020 / 05:46 PM IST

    farmers remove barricades వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలతో రాజస్థాన్‌-హర్యాణా సరిహద్దు షాజహాన్‌పూర్‌లో ఉద్రిక్తత నెలకొంది. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతు తెలిపేందుకు ట్రాక్టర్ ర్యాలీగా వెళ్తున్న రాజస్తాన్ రైతులను సరిహ

    రాజస్తాన్ లో మళ్లీ రాజకీయ అలజడి

    December 11, 2020 / 11:13 PM IST

    2 BTP MLAs withdraw support రాజస్తాన్ రాజకీయాల్లో మరోసారి అలజడి మొదలైంది. భారతీయ ట్రైబల్‌ పార్టీ(BTP)కి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు రాజస్తాన్‌లోని గహ్లోత్‌‌ ప్రభుత్వానికి తమ మద్దుతు ఉపసంహరించుకున్నారు. పంచాయితీ ఎన్నికల్లో బీజేపీ గెలవడంతో కాంగ్రెస్‌ ప్రభుత్�

    కోటా హాస్పిటల్ లో మరోసారి శిశుమరణాల కలకలం

    December 10, 2020 / 11:27 PM IST

    9 newborns die in Kota hospital రాజస్తాన్ రాష్ట్రంలోని​ కోటా సిటీలోని ప్రభుత్వ హాస్పిటల్ లో మరోసారి పిల్లల మరణాలు కలకలం సృష్టించాయి. జేకే లొన్​ హాస్పిటల్ లో కొన్ని గంటల వ్యవధిలోనే తొమ్మిది మంది పసికందులు మృతి చెందినట్లు గురువారం అధికారులు తెలిపారు. కాగా, గతే�

    అంగరంగ వైభవంగా మెగా డాటర్ నిహారిక మ్యారేజ్…

    December 9, 2020 / 09:29 PM IST

    Mega Daughter Niharika Marriage : మెగా డాటర్ నిహారిక, చైతన్య వివాహం రాజస్థాన్ ఉదయ్ పూర్ లోని ఉదయ్ ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా జరిగింది. సాయంత్రం 7.15 నిమిషాలకు.. వేద మంత్రాల నడుమ నిహారిక, చైతన్య వివాహం జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ సహ

    ‘స్టాట్యూ ఆఫ్ పీస్’ ఆవిష్కరించిన మోడీ

    November 16, 2020 / 02:51 PM IST

    Narendra Modi unveils the ‘Statue of Peace’ in Pali జైన్​ ఆచార్య శ్రీ విజయ వల్లభ సురేశ్వర్​ జీ మహారాజ్​ 151వ జయంతి సందర్భంగా 151 అంగుళాల ఎత్తైన ‘స్టాట్యూ ఆఫ్​ పీస్​’ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాజస్థాన్ రాష్ట్రంలోని​ పాళీ జ�

    జవాన్లతో కలిసి మోడీ దీపావళి…పాక్,చైనాకు హెచ్చరిక

    November 14, 2020 / 03:09 PM IST

    PM Modi’s Diwali with soldiers at Longewala రాజస్థాన్ రాష్ట్రంలోని​ జైసల్మేర్​ జిల్లాలోని లాంగేవాలాలో జవాన్లతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. జైసల్మేర్‌లోని భద్రతా బలగాలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో త్రిదళాధిపతి బ

    గోడ కూలి 8మంది కూలీలు మృతి

    November 11, 2020 / 09:24 AM IST

    8 Dead After Under-construction Building Wall Collapses in Jodhpur రాజ‌స్థాన్‌ లో నిర్మాణంలో ఉన్న ఓ ఫ్యాక్టరీ గోడ కూలి ఎనిమిది మంది కార్మికులు మ‌ర‌ణించారు. జోధ్‌పూర్‌ లోని బ‌స్ని పారిశ్రామిక వాడ‌లో నిన్న రాత్రి పొద్దుపోయిన త‌ర్వాత నిర్మాణంలో ఉన్న గోడ కూలింది. దీంతో ఎనిమిది మంది కూ�

    దీపావళి షాక్….టపాసుల విక్రయాలపై నిషేధం

    November 2, 2020 / 10:28 AM IST

    Rajasthan government imposes blanket ban on sale of firecrackers దీపావళి పండుగ సమీపిస్తున్న సమయంలో రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ సీజన్ లో రాష్ట్రంలో టపాసుల అమ్మకాలను బ్యాన్ చేస్తున్నట్లు అశోక్ గెహ్లోత్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తే క�

10TV Telugu News