ఆర్థిక శాఖ మంత్రి హోదాలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ శుక్రవారం రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ యేడాది చివర్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికారంలోని కాంగ్రెస్ పార్టీకి ఇదే చివరి బడ్జెట్. కాగా, ఈ బడ్జెట్లో గెహ్లాట్ అన
ముఖ్యమంత్రి బడ్జెట్ ప్రతులు చుదువుతూ 2022-23 బడ్జెట్లోని రెండు ప్రకటనలు చేయగానే ప్రతిపక్షాలు రచ్చ చేయడం ప్రారంభించాయి. సభ వెల్లోకి దూసుకుపోయి హంగామా చేశారు విపక్ష నేతలు. స్పీకర్ సి.పి. జోషి జోక్యం చేసుకుని ఆర్డర్ను కొనసాగించాలని కోరినప్పటి
బడ్జెట్కు సంబంధించి తగిన సూచనలు చేయాలని ప్రజలను కోరారు. యువత, విద్యార్థులు, ఇతర ప్రజలు ఎవరైనా సరే.. బడ్జెట్ ప్రతిపాదనలను, వారి అభిలాషలను ప్రభుత్వానికి పంపాలని, వాటి ద్వారా ప్రభుత్వం అత్యుత్తమ పథకాలను రూపొందిస్తుందని అన్నారు. ఈ సందేశాలు నేర
కొవిడ్-19 సమయం నుంచి మాస్క్ విస్తృతంగా అందుబాటులోకి వచ్చింది. అప్పటికి మాస్క్ అంటే ఆసుపత్రుల్లో మాత్రమే కనిపించేది. కానీ కొవిడ్ మహమ్మారి అనంతరం దేశంలో ఒక్కసారైనా మాస్క్ ధరించని వారు లేరంటే అతిశయోక్తి కాదు. అంతలా విస్తృతమైన ఈ మాస్క్.. నేటికి చ
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. సాధారణ పౌరులతోపాటు పెద్ద సంఖ్యలో రాజకీయ నేతలు, సెలబ్రెటీలు కరోనా బారిన పడుతున్నారు.
Ashok Gehlot దేశంలో కరోనా వైరస్ రెండో దశ విజృంభణ కొనసాగుతోంది. సామాన్యుల నుంచి సీఎంల దాకా ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు మహమ్మారి. ఇప్పటికే పలు రాష్ట్రాల సీఎంలు కరోనాబారినపడగా..తాజాగా రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కరోనాబారినపడ్డారు. తనకు కరోనా పాజిటి