-
Home » Rajasthan Politics
Rajasthan Politics
విజయం సరే.. ఇంతకు సీఎం ఎవరు? విచిత్ర పరిస్థితిలో కాంగ్రెస్!
పైలట్ సహా ఆయన వర్గీయులకు ప్రభుత్వంలో ఎలాంటి ప్రాధాన్యత లేకుండా అడ్డుకున్నారనే వాదనల మధ్య ఉప ముఖ్యమంత్రి పదవిని సచిన్ పైలట్ వదిలేయడం, ఆ తర్వాత కొద్ది రోజులకు ప్రభుత్వం మీదే తిరుగుబాటు చేయడం జరిగిపోయాయి
రాహుల్ గాంధీ సాక్షిగా చేతులు కలిపిన బద్ధశత్రువులు.. ఇక కాంగ్రెస్ పార్టీకి తిరుగులేనట్టేనా?
వారు వేరుగా లేరు, ఒకటిగానే ఉన్నారు, ఒకటిగానే ఉన్నారు. కలిసే ఎన్నికలకు వెళ్తున్నారు. ఈసారి ఎన్నికల్లో కలిసే కాంగ్రెస్ పార్టీని ఘనమైన మెజారిటీతో గెలుస్తారు. క్లీన్ స్వీప్ చేస్తారు
దేశంలో తొలి దళిత ముఖ్యమంత్రి.. కవిత్వంపై చిన్న కామెంట్ చేసినందుకు పదవి కోల్పోయారు
పహాడియా ఎంపీగా ఎన్నికైనప్పుడు, అతని వయస్సు 25 సంవత్సరాల రెండు నెలలు. సవాయ్ మాధోపూర్ స్థానం నుంచి లోక్సభ ఎన్నికల్లో గెలుపొంది అతి పిన్న వయస్కుడైన ఎంపీగా నిలిచారు. జగన్నాథ్ పహాడియా జీవితానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన సంఘటన చాలా ప్రజాదరణ పొం
ఎన్నికల ముందు బిగ్ ట్విస్ట్.. భార్యకు విడాకులు ఇచ్చిన సచిన్
నవంబర్ 25న జరగనున్న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ అక్టోబర్ 30న ప్రారంభమైంది. మంగళవారం (అక్టోబర్ 31) సచిన్ పైలట్ టోంక్ అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు
రాజస్థాన్లో విచిత్రమైన సంప్రదాయం.. రవాణా మంత్రిగా పని చేస్తే రాజకీయానికి ముగింపే!
1993 నుంచి 2018 వరకు జరిగిన ఐదు ఎన్నికల్లోనూ ఇదే ధోరణి కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో గెహ్లాట్ మంత్రులు ఈ ఎన్నికల్లో ఈ అపోహను బద్దలు కొట్టగలరా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
జోరుగా వారసత్వ రాజకీయాలు.. ఏ పార్టీ ఎంత మందికి టికెట్లు ఇచ్చిందంటే?
నిజానికి బంధుప్రీతి అంటూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒకరినొకరు విమర్శించుకుంటాయి. కానీ రెండు పార్టీలు సీనియర్ నాయకుల కుటుంబ సభ్యులకు ఇబ్బడిముబ్బడిగా టిక్కెట్లు ఇచ్చాయి.
ఢిల్లీ నేతలు నై.. కాంగ్రెస్ పార్టీకి అన్నే తానే అంటున్న సీఎం అశోక్ గెహ్లాట్
ప్రస్తుత రాజకీయ వాతావరణాన్ని చూస్తుంటే రాజస్థాన్ ఎన్నికలను గెహ్లాట్కు హైకమాండ్ పూర్తిగా వదిలేసినట్లు కనిపిస్తోంది. టిక్కెట్ల పంపిణీలో కూడా గెహ్లాట్ తనదైన శైలిలో వ్యవహరిస్తున్నారు.
ఈడీని కుక్కలతో పోలుస్తూ వివాదాస్ప వ్యాఖ్యలు చేసిన రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్
ప్రశ్నాపత్రం లీక్ కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జైపూర్లోని రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోతస్రా, సికార్లోని ప్రాంగణాలపై గురువారం ఈడీ దాడి చేసిన సమయంలో అశోక్ గెహ్లాట్ ఇలా వ్యాఖ్యానించారు
ఎన్నికల్లో యువతకు పంచడానికి రవాణా చేస్తున్న 5,000 డ్రగ్స్ బాటిల్స్ సీజ్
నగరానికి సమీపంలోని కురాబాద్కు చెందిన ప్రకాష్ పటేల్ అనే వ్యక్తి గతి ఎక్స్ప్రెస్ అండ్ సప్లయ్ చైన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్లాక్ ఎ ట్రాన్స్పోర్ట్ నగర్ బలిచా ద్వారా డ్రగ్ కోడైన్తో కూడిన వస్తువులను ఆర్డర్ చేసినట్లు ఇన్ఫార్మర్ �
భర్తకు ఎమ్మెల్యే టికెట్ వచ్చింది.. పురుషాధిక్యత అంటూ కాంగ్రెస్పై విరుచుకుపడ్డ భార్య
మన సమాజం పురుషాధిక్యత కలిగింది. మహిళలు ముందుకు వస్తే 100 శాతం సహించదు. రాజకీయాల్లో మహిళలను ప్రోత్సహించడం గురించి మాటలు చెప్పడం చాలా సులభం, కానీ చేతలే చాలా కష్టం