Home » Rajasthan
‘‘పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ (పీహెచ్ఈడీ) జూనియర్ ఇంజనీర్ అంబా సియోల్ జనవరి 4న రోహెత్ లో నిర్వహించిన స్కౌట్ గైడ్ జంబోరీలో భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కాళ్లు మొక్కేందుకు యత్నించారు. రాజస్థాన్ పౌర సేవ
కాంగ్రెస్ పార్టీ చీలిక గురించి రాజస్థాన్ ప్రజలకు తెలియనిది కాదు కానీ, పార్టీలోనే ఐక్యత లేదని వారు భావిస్తే వచ్చే ఎన్నికల్లో భారీగా నష్టం జరుగుతుందని అంటున్నారు. దీన్ని కనుక విపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తే ప్రజల్లో ప్రతికూల అభి
100 మంది యువతులపై అత్యాచారాలు చేసినవారిని బయటపెట్టిన జర్నలిస్టును హత్య చేసిన దుండుగులు. తండ్రిని చంపినవాళ్లను 31 ఏళ్ల తర్వాత హతమార్చిన కొడుకులు..సినిమాను తలపించే ఈ హత్యలు సంచలనం కలిగించాయి.
ముంబై (బాంద్రా) నుంచి జోధ్పూర్ వెళ్తున్న ఈ రైలు స్థానిక మర్వార్ జంక్షన్ నుంచి బయలుదేరిన ఐదు నిమిషాలకే పట్టాలు తప్పింది. రైలులోని ఎనిమిది స్లీపర్ క్లాస్ బోగీలు పట్టాలు తప్పాయి. వెంటనే రైలులోని ప్రయాణికులు అధికారులకు సమాచారం అందించారు.
వీధికుక్క వీరంగం సృష్టించింది. కేవలం రెండు గంటల్లో 40మందిపై దాడి చేసింది. దీంతో ఆ ప్రాంతంలో ఆస్పత్రి ఎమర్జన్సీ వార్డు నిండిపోయింది.
రాజస్థాన్లోని, నాథ్ ద్వారాలో ఉన్న శ్రీనాథ్జీ టెంపుల్లో వీరి నిశ్చితార్థం జరిగింది. శైల-వీరేన్ మర్చంట్ దంపతుల కుమార్తె రాధికా మర్చంట్. ముకేష్ అంబానీకి ముగ్గురు పిల్లలు కాగా, వారిలో చిన్న వాడు అనంత్ అంబానీ. అనంత్ కంటే ముందు ఈషా-ఆకాష్ అనే కవ�
వాస్తవానికి డిసెంబర్ -25వ తేదీని అంబేద్కరిస్టులు ‘మనుస్మృతి దహన దినోత్సవం’గా జరుపుతుండడం చాలా కాలంగా ఆనవాయితీగా వస్తోంది. వర్ణ వ్యవస్థ పుట్టుకకు ప్రధాన కారణంగా తీవ్ర ఆరోపణలు ఉన్న మనుస్మృతిని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 1927లో నాగ్పూర్లో డి
లీకైన ఆ ప్రశ్నాపత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈ పరీక్ష రేపు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు రెండు గంటల పాటు జరగాల్సి ఉంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ సబ్జెక్టుల కోసం డిసెంబరు 21 నుంచి డిసెంబర్ 27 వరకు సీనియర్ టీచర్ గ్రేడ్ 2 సెకండరీ ఎడ్యుక�
ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్.7 కేసులు భారత్ లోనూ 4 నమోదు కావడం, ఇప్పటికే రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేయడంతో బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్లో బీజేపీ జన్ ఆక్రోశ్ యాత్రను నిర్వహించాలని ప్రణాళికలు వేసుకున్న విషయం తెలిసిం�
2018 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపులో సచిన్ పైలట్ పాత్ర ఎక్కువగా ఉందని అంటారు. అయినప్పటికీ అశెక్ గెహ్లాట్ వైపే అధిష్టానం మొగ్గు చూపడంతో పైలట్ రెబెల్గా మారారు. అధిష్టానం ఎలాగోలా సర్ది చెప్పి పైలట్ను చల్లబర్చింది. కానీ అప్పటి వరకు ఉన్న రాజ