Home » Rajasthan
ఉత్తర భారత దేశం చలితో వణికిపోతోంది. పంజాబ్, ఉత్తర ప్రదేశ్, రాజస్తాన్, ఢిల్లీ, హరియాణా, జమ్ము కాశ్మీర్ వంటి రాష్ట్రాలు చలి, పొగ మంచు కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
రాజస్తాన్ రాష్ట్రంలో తాజాగా ఇలాంటిదే జరిగింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని ప్రస్తుతం రాజస్తాన్లో అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న వ్యతిరేకతల్లో ఎల్పీజీ గ్యాస�
కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. రాజస్థాన్ లో భారత్ జోడో యాత్రను కొనసాగిస్తున్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘‘ద్వేషపూరిత మార్కెట్లో ప్రేమను వ్యాప్తి చేస్తే దుకాణాలు తెరవండి’’ అని అన్నారు. తనపై బ�
‘సచిన్ పైలట్ జిందాబాద్’ అని కూడా నినదించారు. వాస్తవానికి రాహుల్ యాత్ర ముగిసే వరకు ఇరు వర్గాలు మౌనం పాటించాలని అధిష్టానం ముందే నిర్ణయించింది. అయినప్పటికీ పైలట్ వర్గీయులు మాత్రం పట్టించుకోలేదు. ఒక రకంగా చెప్పాలంటే, అదును చూసి నినాదాలు చేశార�
ఢిల్లీలో శ్రద్ధా వాకర్ ను చంపి మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికిన సంఘటన మరువక ముందే రాజస్తాన్ లో ఇలాంటి ఘోర ఘటనే చోటు చేసుకుంది. జైపూర్ లో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. మేనత్తను హత్య చేసి మృతదేహాన్ని 10 ముక్కలుగా నరికి అడవిలో పడేశాడు.
రాజస్థాన్ లో జువైనల్ హోమ్ గోడ పగుల గొట్టి ఆరుగురు పిల్లలు పరార్ అయ్యారు. అడ్డుకోబోయిన సెక్యూరిటీ గార్డ్ ను కిందకు తోసి అక్కడి నుంచి తప్పించుకున్నారు. జైపూర్ లోని ఆదర్శనగర్ లోని పిల్లల సంస్కరణ కేంద్రం నుంచి ఆరుగురు పిల్లలు తప్పించుకున్నారు
ఇది జరిగిన నాలుగైదు రోజులకు ఇద్దరు నేతలు అభివాదం చేస్తూ కనిపించారు. అనంతరం గెహ్లాట్ ఎలాంటి వ్యతిరేక, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా తాజా ఇంటర్వ్యూలో రాజకీయాల్లో అలాంటివి జరుగుతుంటాయంటూ వ్యాఖ్యానించడం వెనుక ఇద్దరి మధ్య సయోధ్య కుదిరింద�
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సోనియా గాంధీ నాలుగు రోజులపాటు రాజస్థాన్లోనే పర్యటించనున్నారు. తన కొడుకు రాహుల్ గాంధీ, కూతురు ప్రియాంకా గాంధీతో కలిసి వేడుకలు జరుపుకొన్నారు.
రాజస్థాన్లో ఓ వివాహ వేడుకలో విషాద ఘటన చోటు చేసుకుంది. భుంగ్రా గ్రామంలో వివాహ వేడుక జరుగుతుండగా పక్కనే స్వీట్ షాపు వద్ద గ్యా స్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో 60 మందికి గాయాలయ్యాయి.
హిమాచల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ, కాంగ్రెస్ నువ్వా నేనా? అన్నట్లుగా ఆధిక్యం ప్రదర్శిస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ క్యాంపు రాజకీయాలు షురూ చేసింది.బీజేపీ ఆపరేషన్ లోటస్.. ప్రయత్నాలను అడ్డుకునేందుకు కాంగ్రెస్ తన ఎమ్మెల్యేలను తరలించాలని ఆల�