Home » Rajasthan
ఢిల్లీ సరిహద్దుల్లో మొదలైన ఉద్యమం ఎనిమిది నెలలకు పైగా కొనసాగుతూనే ఉంది. కొద్ది పాటి అల్లర్లు జరుగుతూనే వాదాన్ని వినిపిస్తున్నారు. ఇదిలా ఉంటే శుక్రవారం రాజస్థాన్ లోని శ్రీగంగానగర్ లో బీజేపీ నేతను ఘోరంగా అవమానించారు.
పంజాబ్లో నవజోత్ సింగ్ సిద్ధూ- అమరీందర్ సింగ్ మధ్య రాజకీయ ఉద్రిక్తతలు తగ్గించి సయోధ్య కుదిర్చిన కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పుడు తన దృష్టిని రాజస్తాన్ పై కేంద్రీకరించింది.
పెళ్లిలో బరాత్ ఎంత ఉత్సాహంగా ఉంటుందో.. బరాత్ లో గుర్రంపై ఊరేగింపు ఉంటే అంతకు మించిన మజా వస్తుందంటునుకుంటారు పెళ్లి పెద్దలు. అందుకే పెళ్లిలో వరుడిని గుర్రం మీద ఊరేగించడం కొంతమందికి ఆనవాయితీగా వస్తుంది. అయితే, మజా సంగతేమో కానీ ఒక్కోసారి ఆ గుర�
దేవ లోకంలో ఉండే ఇంద్రుడికి వార్నింగ్ ఇవ్వటానికి మహిళలు కత్తులు..కటార్లు, బరిసెలు, కర్రలతో బయలుదేరారు. వర్షాలు కురిపించకపోతే జరిగే పరిణామాల గురించి చెబుతూ సాక్షాత్తు దేవేంద్రుడికే ధమ్కీ ఇవ్వటానికి మారణాయుధాలతో కదం తొక్కుతూ బయలుదేరారు మహి�
వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి. పెళ్లయిన తర్వాత కూడా సంబంధాలు పెట్టుకుని చేతులారా జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. అక్రమ సంబంధాలు మంచివి కాదని తెలిసినా ఇంకా కొందరు పెడదోవ పడుతూనే ఉన్నారు.
దేశంలో మూడు చోట్ల భూకంపాలు సంభవించినట్లుగా జాతీయ భూకంప అధ్యయనం కేంద్రం ప్రకటించింది. రాజస్థాన్, మేఘాలయ, లే-లడఖ్లలో బుధవారం ఉదయం భూకంప ప్రకంపనలు సంభవించాయి.
గత ఏడాది కరోనా కారణంగా చాలా మంది సినీ సెలబ్రిటీలు.. నగరాలకు దూరంగా ఫామ్ హౌస్ లకు చేరుకొని వ్యవసాయంతో పాటు వారి సొంత పనులను తామే చేస్తుకున్న సంగతి చాలానే చూశాం. కానీ సెకండ్ వేవ్ సమయంలో మాత్రం యధావిధిగా మళ్ళీ నగరాలలోనే ఉండిపోయారు.
ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పేలడంతో ఓ మహిళ మృతి చెందారు. ఈ ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. కరోనా తర్వాత వచ్చే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న భర్తను ఇంట్లోనే ఉంచి చికిత్స అందిస్తుంది భార్య. ఉపిరితీసుకోవడంతో సమస్య ఉండటంతో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర�
ఎవరన్నా మొద్దు నిద్రపోతుంటే ఏంటీ నిద్ర కుంభకర్ణుడి బంధువులాగా అంటారు. రోజులో ఎక్కువ సమయం పడుకుంటేనే అలా అంటే ఇక రోజుల తరబడి నిద్రపోయేవారిని ఏమనాలి? అంటూ సాక్షాత్తూ కుంభకర్ణుడే అనాలేమో.అటువంటి కలియుగ కుంభకర్ణుడు నిజంగానే ఉన్నాడు రాజస్థా�
రాజస్థాన్ లోని ఓ గ్రామంలో ప్రభుత్వ అధికారి ఓ రైతును కాలితో తన్నాడు. ఆ తరువాత ఆ రైతు కూతుర్ని కొంతదూరం ఊడ్చుకెళ్లి తోసిపారేసాడు. దీంతో గ్రామస్తుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సదరు అధికారిపై విరుచుకుపడటంతో పోలీసులు రంగంలోకి దిగి సర్ధిచెప్�