Home » Rajasthan
అనుకున్నదే తడవుగా ఒకవైపు స్వీపర్ గా రోడ్లు ఊడ్చే ఉద్యోగం చేస్తూనే కష్టపడి చదువుకుంది. డిగ్రీ విద్యను పూర్తి చేసింది.
వారు ముగ్గురు అక్కాచెల్లెళ్లు. వారిది రాజస్థాన్ లోని హనుమాన్ఘర్ జిల్లా. అక్కాచెల్లెళ్లు ముగ్గురూ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు.అంతేకాదు ముగ్గురు అక్కచెల్లెళ్లు రాజస్థాన్ అడ్మినిస్
ఇలా నిద్రపోయేవాళ్ళగురించి పురాణాల్లో కుంభకర్ణుడు గురించి మాత్రమే తెలుసుకుని ఉంటాం..365రోజులు నిద్రపోయేవాడని విన్నాం. అయితే ప్రస్తుతం రాజస్ధాన్ వాసి గురించి తెలికొని అంతా షాకవుతున్నారు.
థార్ ఎడారిలో అద్భుతమైన స్కూల్ భవనం..కళ్లు తిప్పుకోలేని అందంగా ఉంటుందీ స్కూల్. ఎడారిలోఉన్నా..కూల్ కూల్ గా ఉండటంతో ఈ స్కూల్ బిల్డింగ్ మరో స్పెషాలిటీ.
కొందరు మనుషులు డబ్బుకోసం ఎంతకైనా తెగిస్తున్నారు. మూడు ముళ్లువేసి తాళి కట్టిన భార్య అదనపు కట్నం తేలేదని ఆమెతో వ్యభిచారం చేయిస్తున్న భర్త ఉదంతం రాజస్ధాన్ లో వెలుగు చూసింది.
డెల్టా ప్లస్ వేరియంట్ తొలి కరోనా కేసు రాజస్థాన్లోనూ నమోదైంది. మే నెలలో కరోనా నుంచి కోలుకున్న 65ఏళ్ల వయస్సున్న ఏండ్ల మహిళకు రెండు డోసుల కొవిడ్ వ్యాక్సిన్లు తీసుకున్న తర్వాత పాజిటివ్ వచ్చింది.
ఈజీగా మనీ సంపాదించటానికి దంపతులు కొత్తప్లాన్ వేశారు. వెంటనే అమలు చేశారు. కట్టుకున్న భార్యనే చెల్లిగా పరిచయం చేస్తూ వేరే వ్యక్తికి ఇచ్చిపెళ్లి చేశాడు భర్త. పెళ్లైన మూడో రోజే ఆ ఇంట్లో ఉన్ననగదు,బంగారంతో భార్య ఉడాయించిన ఘటన రాజస్ధాన్లో చోటు చ�
Building Collapsed: నిర్మాణంలో ఉన్న భవంతి కూలడంతో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రం బికనీర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి సమయంలో భవంతి ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ సమయంలో బి
దేశంలో పెట్రోల్,డీజిల్ ధరలు రోజు రోజుకూ పెరుగూతూ పోతున్నాయి. తాజగా ఆదివారం పెట్రోధరలను పెంచారు. లీటర్ పెట్రోల్ పై 30 పైసలు, లీటర్ డీజిల్ పై31 పైసలు చమురు కంపెనీలు పెంచాయి.
వేల మంది చిన్నారుల్లో ఒకరికి వచ్చే అరుదైన వెన్నెముక కండరాల క్షీణత (ఎస్ఎంఏ) టైప్ -1వ్యాధి ఆ చిన్నారికి వచ్చింది.