Home » Rajasthan
అత్యాచారం చేసినట్లుగా ఆరోపణలో ఎదుర్కొంటున్న ఓ నిందితుడు తనపై కేసు పెట్టిందనే ఆగ్రహంతో బాధితురాలిని హత్య చేసిన ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది.2020లో అత్యాచారం చేశాడని తనపై కేసు పెట్టిందని కక్ష పెంచుకున్న నిందితుడు బెయిల్ పై బయటకొచ్చి..ఆడవేష
Open Fire: రాజస్థాన్ లో వ్యాపారిపై ఓ యువకుడు కాల్పులు జరిపాడు. అదృష్టవశాత్తు ఎటువంటి గాయాలు కాకుండా వ్యాపారి తప్పించుకున్నాడు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని కోట జిల్లా గుమన్పుర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా
గుజరాత్లోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన దాడుల్లో 24 వేలకు పైగా అబార్షన్ కిట్లను ఎఫ్డీసీఏ అధికారులు స్వాధీనం చేసుకుంది. వీటి విలువ సుమారు రూ.1.5 కోట్లు ఉంటుందని అంచనా వేస్తుండగా ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేశారు. అహ్మదాబాద్ కు చెందిన పి
ఓ డైరి నిర్వాహకుడు ఆవు పాలు తక్కువ ఇస్తోందని ఒంట తల నరికి ఇంటిముందు పాతిపెట్టిన ఘటన రాజస్థాన్ లో కలకలం రేపింది. దీనికి కారణం మంత్ర విద్యేనని పోలీసులు విచారణలో తేలింది.దీంతో నలుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేసారు పోలీసులు.
రాజస్థాన్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తాగునీరు దొరక్క ఐదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఆమెతో ఉన్న వృద్ధురాలు స్పృహ తప్పి పడిపోయింది.
దేశంలో వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఉంది. కరోనా టీకా తీసుకునేందుకు బారులు తిరుగుతున్నారు ప్రజలు. ఇంత డిమాండ్ ఉన్న టీకాలు కొందరు అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిరుపయోగంగా మారుతున్నాయి.
Women 2 Doses Vaccination: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్న ఘటనలువెలుగు చూస్తున్నాయి. కొంతమంది వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో రెండు డోసులు ఒకేసారి ఇవ్వటం..లేదా మొదటి డోసులో కోవాగ్జిన్ ఇచ్చినవారికి రెండోడోసు కోవీషీల్డ్ ఇవ్వటం జరు�
Raped and Harassed : రాజస్ధాన్ లో దారుణం చోటు చేసుకుంది. వివాహిత మహిళపై కన్నేసిన ఓ పోలీసు కానిస్టేబుల్ ఆమహిళను బెదిరించి కొన్నాళ్లుగా అత్యాచారం చేసి వేధిస్తున్నాడు. తట్టుకోలేని బాధితురాలు కాలవలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. చనిపోయేముందు కానిస్టేబ�
రాజస్తాన్ లో ఘోరం జరిగింది. డాక్టర్ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే డాక్టర్ దంపతులను దుండగుడు కాల్చి చంపారు. భరత్పూర్ కి చెందిన సుదీప్ గుప్తా డాక్టర్. ఆయన భార్య సీమా గుప్తా కూడా డాక్టరే. శుక్రవారం(మే 28,2021) మధ�
కరోనా మహమ్మారి కారణంగా ఎప్పుడు చూడని దారుణాలను చూడాల్సి వస్తుంది. మనుషుల్లో మానవత్వాన్ని కూడా ఇది మంటగలుపుతుంది. తాజాగా జరిగిన ఓ ఘటన అందరిని కన్నీరు పెట్టిస్తుంది. వివరాల్లోకి వెళితే..