Home » Rajasthan
కొవిడ్ ఇన్ఫెక్షన్ నుంచి తట్టుకుని నిలబడటానికి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతుంది. ముందుగా 45ఏళ్లు కంటే ఎక్కువ వయస్సున్న వారికి వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియలో భాగంగా..
కొవిడ్-19 థర్డ్ వేవ్ పొంచి ఉందని హెచ్చరికలు విస్తరించే లోపే ముంచుకొచ్చింది. రాజస్థాన్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో పిల్లలపై కరోనా దాడి మొదలైంది. మహారాష్ట్రాలోని అహ్మద్ నగర్లో 3రోజుల్లోనే 248కి పాజిటివ్..
దాదాపు ఏడు సంవత్సరాల క్రితం చనిపోయిన వారికి కోవిడ్ వ్యాక్సినేషన్ ఇచ్చినట్లు ఓ వ్యక్తికి ఫోన్ లో మేసెజ్ వచ్చింది. దీనిని చూసిన ఆ వ్యక్తి షాక్ తిన్నాడు. చనిపోయిన తన తల్లిదండ్రులకు ఎలా వ్యాక్సినేషన్ వేస్తారని తనలో తాను ప్రశ్నించుకున్నాడు.
దేశ వ్యాప్తంగా..రికార్డు స్థాయికి చేరుకున్నట్లైంది. పలు రాష్ట్రాల్లో పెట్రోల్పై 13 నుంచి 29 పైసలు, డీజిల్పై 29 పైసలు పెరిగింది.
ఫేక్ హాస్పిటల్ నడుపుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా కొవిడ్ చెలరేగుతున్న క్రమంలో 30 బెడ్ లు ఏర్పాటు చేసి ఓ ఫేక్ ఫెసిలిటీ సెంటర్లో ట్రీట్మెంట్ అందిస్తున్న ...
మామతో వివాహేతర సంబంధం పెట్టుకొని భర్తను కడతేర్చింది ఓ ఇల్లాలు. ఈ ఘటన రాజస్థాన్ లోని జైసల్మీర్ నాచ్నా అస్కాంద్ర గ్రామంలో జరిగింది. తాగితిరుగుతున్న భర్తను ఎలాగైనా మార్చాలని మామ ముకేష్ కుమార్ దగ్గరకు వెళ్ళింది కోడలు.
కరోనా రెండో దశ విజృంభ నేపథ్యంలో దేశవ్యాప్తంగా రోజూ వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్న విషయం తెలిసిందే.
తన తల్లి చనిపోయిందని, అంబులెన్స్ ఏర్పాటు చేయాలని కోరిన కొడుకులకు నిరాశే మిగిలింది. చివరకు ఆ తల్లిని తోపుడు బండిపై అంతిమయాత్ర నిర్వహించారు సొంత కొడుకులు.
Rajasthan govt కరోనా విజృంభిస్తున్న వేళ దేశవ్యాప్తంగా ఆక్సిజన్కు డిమాండ్ భారీగా పెరిగింది. కరోనా రోగుల చికిత్సలో కీలకంగా మారిన ఆక్సిజన్ సరిపడా అందుబాటులో లేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మెడికల్ ఆక్సిజన్ కొరతను నివార�
Bhilwara Mahatma Gandhi District Hospital : దేశమంతా ఆక్సిజన్ కొరతతో అల్లాడిపోతుంటే ఓ ఆస్పత్రి మాత్రం ‘ఆక్సిజన్ కొరతా? ఆ మాటే మాకు తెలీదే’ అంటోంది. మా ఆస్పత్రిలో ప్రాణవాయువు ఫుల్..కొరత నిల్’’అంటోంది. ఆక్సిజన్ వినియోగంలో ఆదర్శంగా నిలుస్తోంది రాజస్థాన్ భిల్వారా ఆసుపత్�