Rajath Kumar

    Rajath kumar: తెలంగాణ నీటిని ఏపీ వాడుకుంటోంది: రజత్ కుమార్

    April 27, 2022 / 03:08 PM IST

    తెలంగాణ నీటిని ఏపీ వాడుకుంటోందని, గోదావరి నీటిని పట్టిసీమ ద్వారా కృష్ణా బేసిన్‌కు మళ్లిస్తోందని గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (జీఆర్ఎమ్‌బీ) దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్ కుమార్.

    ఆన్ లైన్ లో ఓటుకి సన్నాహాలు : ఏపీ, తెలంగాణలో ఒకేసారి ఎలక్షన్స్

    September 4, 2019 / 04:26 AM IST

    కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో అంటే ఏపీ, తెలంగాణలో ఒకే రోజు సాధారణ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని తెలంగాణ

    ఈసీ క్లారిటీ : ఆటోలో ఈవీఎంల తరలింపు వాస్తవమే.. అయితే

    April 16, 2019 / 09:20 AM IST

    హైదరాబాద్ : జగిత్యాలలో ఈవీఎంలను ఆటోలో తరలించారని, ఈవీఎంల తరలింపులో ఈసీ ప్రొటోకాల్ పాటించలేదని వచ్చిన వార్తలపై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్

    5 నెలల్లో ఇంత మార్పా : తెలంగాణలో 62.69 శాతం పోలింగ్

    April 13, 2019 / 02:27 AM IST

    హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గురువారం (ఏప్రిల్ 11, 2019) 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. పోలింగ్ శాతం వివరాలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ అధికారికంగా ప్రకటించారు. 62.69 శాతం పోలింగ్‌ నమోదైనట్టు వెల్లడించారు. హైదరాబాద్‌ లోక్�

    గిన్నీస్ బుక్‌లో నిజామాబాద్ రికార్డ్ 

    April 12, 2019 / 04:26 AM IST

    నిజామాబాద్ లో ఎంపీ సీటుకు ఏకంగా 185 మంది అభ్యర్థులు పోటీ పడి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది.

    ఏప్రిల్11 పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి : రజత్ కుమార్ 

    April 8, 2019 / 02:00 PM IST

    హైదరాబాద్ : ఏప్రిల్11 న జరిగే తొలివిడత పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేశామని సీఈఓ రజత్ కుమార్  చెప్పారు. నిజామాబాద్ పార్లమెంట్ స్ధానంలో ఎక్కువ మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నందున   ప్రత్యేక మైన ఏర్పాట్లు చేసామని ఆయన చెప్పా�

    విధుల్లో ఉన్న వారికి ఓటు వేసే ఛాన్స్ : ఈసీ రజత్ కుమార్ 

    March 27, 2019 / 12:35 PM IST

    ప్రిసైడింగ్ అధికారులుగా, సహాయ ప్రిసైడింగ్ అధికారులుగా, ఇతర పోలింగ్ అధికారులుగా, సూక్ష్మ పరిశీలకులుగా దాదాపు 1.8 లక్షలమందికి ఎన్నికల బాధ్యతలు అప్పచెబుతూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది.

    నిజామాబాద్ లో EVMలు లేవు : బ్యాలెట్ ద్వారా పోలింగ్

    March 25, 2019 / 03:30 PM IST

    హైదరాబాద్‌ :  ఏప్రిల్ 11 న తెలంగాణలో జరిగే లోక్‌సభ ఎన్నికలకు  సంబంధించి అందిన సమాచారం మేరకు 699 నామినేషన్లు దాఖలైనట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌  చెప్పారు. నిజామాబాద్‌ లోక్ సభ స్థానానికి 245 నామినేషన్లు దాఖలయ్యాయని, రైతు�

    సోమవారం నోటిఫికేషన్ : నామినేషన్ల ప్రక్రియ మొదలు

    March 17, 2019 / 02:42 AM IST

    హైదరాబాద్:  ఏప్రిల్‌ 11న జరిగే పోలింగ్‌ కోసం  అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) రజత్‌కుమార్‌  చెప్పారు.  మార్చి 18 సోమవారం  నోటిఫికేషన్‌ జారీ చేసి ఆ వెంటనే నామినేషన్ల  ప్రక్రియ ప్రారంభిస్తామని ఆయన �

    ఎన్నికల కసరత్తు : ఈసీ అఖిల‌ప‌క్ష స‌మావేశం

    March 6, 2019 / 03:40 PM IST

    హైదరాబాద్: పార్ల‌మెంట్ ఎన్నిక‌ల షెడ్యుల్ కి స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్నందున రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ అందుక‌నుగుణంగా  ఏర్పాట్లు చేస్తోంది. గ‌తంలో వ‌చ్చిన అనుభవాల‌ను దృష్టిలో పెట్టుకుని రానున్న లోక్ స‌భ ఎన్నిక‌ల్లో ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌�

10TV Telugu News