-
Home » rajendra nagar
rajendra nagar
హైడ్రా కూల్చివేతలు..జేసీబీని అడ్డుకున్న ప్రజలు
హైదరాబాద్లోని రాజేంద్రనగర్ పరిధిలో మరోసారి హైడ్రా కదంతొక్కింది.
40రోజుల క్రితమే కొత్త ఇంట్లోకి వెళ్లిన వృద్ధ దంపతులు, ఇంతలోనే దారుణం జరిగిపోయింది.. అసలేం జరిగింది?
కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి గొంతులు కోసి హతమార్చినట్లు పోలీసులు నిర్ధారించారు.
హైదరాబాద్లో గ్రేప్ ఫెస్టివల్.. తోటలో తిరుగుతూ.. నచ్చింది టేస్ట్ చేసి బాగుంటే కొనుక్కోవచ్చు.
ద్రాక్ష పంటకు పూర్వవైభవం తీసుకురావడంతోపాటు వినియోగదారులకు అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో ప్రతీయేటా గ్రేప్ ఫెస్టివల్..
ఢిల్లీలో దారుణం.. ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో ముగ్గురు మృతి.. కొనసాగుతున్న రెస్క్యూఆపరేషన్
డీసీపీ హర్షవర్దన్ మాట్లాడుతూ.. శనివారం రాత్రి 7.15గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో కోచింగ్ సెంటర్లో 30మంది విద్యార్థులు ఉన్నారని
అధిక దిగుబడినిచ్చే తెలంగాణకు అనువైన రాజేంద్రనగర్ వరి రకాలు
Rice Varieties : రైతులు పాత రకాలకు స్వస్తి చెప్పి, అధిక దిగుబడినిచ్చే నూతన రకాలవైపు దృష్టి సారించాలి. సరైన రకాన్ని, సరైన సమయంలో సాగుచేస్తే ప్రతి కూల పరిస్థితులను అధిగమించి 50 శాతం దిగుబడి సాధించినట్లే.
Adulterated Ginger Garlic Paste : ఈ అల్లం వెల్లులి పేస్ట్ తింటే ప్రాణాలకే ప్రమాదం..! పోలీసుల దాడుల్లో బయటపడిన దారుణం
Fake Ginger Garlic Paste : పోలీసుల దాడుల్లో షాకింగ్ విషయాలు తెలిశాయి. పరిశ్రమకు ఎలాంటి అనుమతులు లేవు. అక్కడంతా అపరిశుభ్ర వాతావరణమే. నాణ్యతా ప్రమాణాలు అస్సలు లేవు.
Family Dispute : విడాకులు తీసుకున్న భార్యను హత్య చేసిన భర్త
హైదరాబాద్ శివారు రాజేంద్ర నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఒక భర్త అనుమానంతో భార్యను హత్య చేసిన ఘటన స్ధానికంగా కలకలం రేపింది. గతంలో విడాకులు తీసుకుని.... మళ్లీ భార్యను ఇంటికి తెచ్చుకుని
Hyderabad Corona : హైదరాబాద్లో కరోనా కలకలం.. ఒకే అపార్ట్మెంట్లో 10మందికి పాజిటివ్.. ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తి
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో వణుకు పుట్టిస్తున్న వేళ హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధిలో కరోనా కలకలం రేగింది. పీరంచెరువులోని ఓ అపార్ట్ మెంట్ లో ఏకంగా 10మందికి పాజిటివ్ గా..
Scholarships Scam : ఘరానా మోసం.. స్కాలర్షిప్స్ పేరుతో కోటి రూపాయలు వసూలు
కాదేది మోసానికి అనర్హం అన్నట్టు కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త పద్దతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ఆశ చూపి మభ్య పెట్టి అమాయకులను అడ్డంగా దోచేస్తున్నారు. తాజాగా హైదరాబాద్
Dead body : రాజేంద్రనగర్లో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ శివారులో దారుణం చోటు చేసుకుంది. బండ్లగూడ చౌరస్తా సమీపంలో గుర్తు తెలియని మృతదేహాన్ని స్ధానికులు కనుగొన్నారు.