Home » rajnath singh
21వ భారత్-రష్యా వార్షిక సదస్సులో పాల్గొనేందుకు సోమవారం మధ్యాహ్నాం ఢిల్లీకి చేరుకున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో భేటీ అయ్యారు ప్రధానమంత్రి
భారతదేశ సముద్ర తీరంలో ఎంతో వ్యూహాత్మకమైన తూర్పు తీర రక్షణను మరింత పటిష్ఠం చేసే దిశగా కీలక ముందడుగు పడింది. తూర్పు సముద్ర తీర పరిరక్షణలో కీలక పాత్ర పోషించనున్న యుద్ధ నౌక
నవంబర్ 29 నుంచి డిసెంబర్ 23 వరకు నిర్వహించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినేట్ కమిటీ (సీసీపీఏ) సిఫార్సు చేసింది.
బీజేపీ సీనియర్ నేత,మాజీ డిప్యూటీ ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ 94వ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో ప్రధాని మోదీ,బీజేపీ అగ్రనేతలు పాల్గొని అద్వానికి శుభాకాంక్షలు తెలిపారుే
గడిచిన ఐదు రోజులుగా ఢిల్లీలో పర్యటించిన త్రిదండి చిన్న జీయర్ స్వామి దేశ ప్రముఖులకు ఆహ్వాన పత్రికలు అందించారు.
దేశంలో 20 ప్రాంతాల్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫీల్డ్స్ ను జాతీయ హైవే నిర్మించడం జరుగుతోందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు.
యుద్ధ విమానాల అత్యవసర ల్యాండింగ్ ఎయిర్ స్ట్రిప్ ప్రారంభమైంది. కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ ప్రారంభించారు. ఇది దేశంలో తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఎయిర్ స్ట్రిప్.
రక్షణ రంగంలో భవిష్యత్ సవాళ్లపై మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ..కేంద్ర హోంమంత్రి అమిత్షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహా దారు అజిత్ దోవల్ తో సమావేశమై చర్చించారు.
మూడు రోజుల లడఖ్ పర్యటన నిమిత్తం ఆదివారం ఉదయం లేహ్ చేరుకున్న రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్..ఆర్మీ విశ్రాంత ఉద్యోగులను ఉద్దేశించి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని, ప్రసంగించారు.
జమ్ము ఎయిర్పోర్టులో పేలుళ్ల కలకలం రేగింది. ఆదివారం(జూన్ 27,2021) తెల్లవారు జామున ఐదు నిమిషాల వ్యవధిలో రెండు పేలుళ్లు సంభవించాయి.