-
Home » Rajya Sabha MP
Rajya Sabha MP
నిరాశలో గొల్ల బాబూరావు.. పార్టీ పరంగా పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదా?
వైసీపీ ఆవిర్భావం తర్వాత జగన్మోహన్రెడ్డితో కలిసి జర్నీ స్టార్ట్ చేసి 2012 బైఎలక్షన్, 2019 సాధారణ ఎన్నికల్లోనూ ఫ్యాన్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు.
విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన.. రాజకీయాలకు గుడ్ బై..!
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన చేశారు.
రాజకీయాలకు గుడ్ బై చెప్పేసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి..
YCP MP Vijayasai Reddy : రాజ్యసభ సభ్యుత్వానికి రేపు (శనివారం) రాజీనామా చేస్తానని విజయసాయి ప్రకటించారు.
ఆమ్ ఆద్మీ పార్టీకి స్వాతి మలీవాల్ రాజీనామా చేస్తున్నారా? ఆమె ఏం చెప్పారో తెలుసా?
Swati Maliwal: తనపై దాడి జరిగిన తర్వాత పార్టీ మారాలని బీజేపీ తననేం సంప్రదించలేదని అన్నారు.
భర్త సమక్షంలో రాజ్యసభ ఎంపీగా సుధా మూర్తి ప్రమాణం
తన భర్త ఎన్ఆర్ నారాయణ మూర్తి సమక్షంలో రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేశారు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మాజీ చైర్పర్సన్ సుధా మూర్తి.
Luizinho Faleiro: దీదీకి షాకిచ్చిన గోవా మాజీ సీఎం.. టీఎంసీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా
2022లో జరిగిన గోవా శాసన సభ ఎన్నికల్లో గోవా ఫార్వర్డ్ పార్టీ అభ్యర్థి విజయ్ సర్దేశాయ్పై పోటీ చేసేందుకు ఫెలీరో నిరాకరించినట్లు టీఎంసీ వర్గాలు చెప్తున్నాయి. దీంతో ఆయనపై మమత కినుకవహించినట్లు తెలుస్తోంది. ఫెలీరోను టీఎంసీలో చేర్చుకోవడం కోసం ఆ పా
R.Krishnaiah: నా మీద ఆరోపణలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటా: ఆర్ కృష్ణయ్య
తనపై తప్పుడు ఆరోపణలు చేసిన రవీందర్ రెడ్డిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు వైఎస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థి ఆర్.కృష్ణయ్య. ఇటీవల కృష్ణయ్యపై రవీందర్ రెడ్డి అనే వ్యక్తి పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
బీజేపీ ఎంపీ Ashok Gasti చనిపోలేదు – వైద్యులు
Ashok Gasti has been under treatment : కర్నాటక బీజేపీ ఎంపీ అశోక్ గాస్టి ఆరోగ్య పరిస్థితిపై గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈయనకు 15 రోజుల క్రితం కరోనా వ్యాధి సోకింది. దీంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. అయితే..చికిత్స పొందుతూ..2020, సెప్టె�
కరోనాతో కొత్తగా ఎన్నికైన రాజ్యసభ సభ్యుడు మృతి
కరోనా కారణంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎంతోమంది నాయకులను కోల్పోగా.. కర్ణాటకలో బిజెపిని బలోపేతం చేసిన వ్యక్తులలో ఒకరైన రాజ్యసభలో కొత్తగా ఎన్నికైన బిజెపి సభ్యుడు అశోక్ గాస్టి కరోనా కారణంగా మరణించారు. కోవిడ్ -19 పాజిటివ్ ఉన్నట్లు తేలిన తర్వాత అత
Parliament Session : రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికయ్యేది ఎవరో
Rajya Sabha deputy chairman poll : రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక రసవత్తరంగా మారింది. ఈ పదవి కోసం మూడు ప్రధాన పార్టీలు కీలక పాత్ర పోషించబోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని రెండు అధికార పార్టీలైన టీఆర్ఎస్, వైసీపీ అభ్యర్థుల ఓట్లు కీలకంగా మారనున్నాయి. ఒడిశాలోని