Home » Rakesh Jhunjhunwala
భారత్కు చెందిన పేరుమోసిన షేర్మార్కెట్ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్ఝున్వాలా కన్నుమూశారు. ఆయనకు 62 సంవత్సరాలు. ఝున్ ఝున్ వాలాది రాజస్థాన్ లోని ఝున్ ఝును ప్రాంతం.
గత ఏడాది ప్రధాని మోదీని రాకేష్ ఝున్ఝున్వాలా కలిశారు. అక్టోబర్లో జరిగిన ఈ భేటీ అప్పట్లో వివాదాస్పదమైంది. దీనికి రెండు కారణాలున్నాయి.
స్టాక్ మార్కెట్లో రాకేష్ ఝున్ఝున్వాలా పట్టిందల్లా బంగారమే అంటుంటారు విశ్లేషకులు. ఎందుకంటే ఆయన కొనుగోలు చేసిన షేర్లన్నీ దాదాపు లాభాలు కురిపించినవే.
రాకేష్ ఝున్ఝున్వాలా మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. ఆయన దేశ ఆర్థిక వ్యవస్థ ప్రగతికి తోడ్పడ్డారని కొనియాడారు. కేంద్ర మంత్రులు, క్రీడా, రాజకీయ, వ్యాపార, వాణిజ్య రంగాలకు చెందిన ప్రముఖులు కూడా సంతాపం ప్రకటిస్తున్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్ దిగ్గజం రాకేష్ ఝున్ఝున్వాలా ఆదివారం ఉదయం కన్నుమూశారు. అనారోగ్యంతో ఉన్న ఆయనను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు.
విమాన సర్వీసులు నడిపేందుకు కావాల్సిన ఏఓసీ (ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికెట్)ను గురువారం పొందినట్లు ఆకాశ ఎయిర్ వెల్లడించింది. ఇదో స్టార్టప్ కంపెనీ. తక్కువ ఖర్చుతో కూడిన విమన సర్వీసులు అందించే లక్ష్యంతో ఈ సంస్థ ప్రారంభమైంది.
అమెరికాలోని పోర్ట్ ల్యాండ్ నగరంలో బోయింగ్ ఫ్యాక్టరీలో డెలివరీకి సిద్ధమైన ఆకాశ ఎయిర్ విమానాల ఫోటోలను సంస్థ సోమవారం మీడియాకు విడుదల చేసింది.
ఏస్ ఇన్వెస్టర్ పెట్టుబడుల్లోని అతిపెద్ద స్టాక్ బెట్ టైటాన్ కంపెన, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ మార్చి 17వ తేదీ శనివారం ట్రేడింగ్ లో మెరిసిపోయింది. టైటాన్ కు సంబంధించిన షేర్లు...
లక్కంటే అతనిదే అంటారు అందరూ.. లెక్క తప్పదు అని చెబుతుంటారు
కంపెనీ యొక్క షేరు విలువ అమాంతం పెరగడంతో...కొన్ని గంటల వ్యవధిలో వాటాల విలువ రూ. 854 కోట్లు పెరిగింది. ఇలా కొన్ని స్టాక్స్ ను ఏళ్లుగా తన ఖాతాలో కొనసాగిస్తూ..లాభాలు ఆర్జిస్తున్నారు.