Home » Ram Gopal Varma
ఆర్జీవీ ట్వీట్పై బుద్దా వెంకన్న ఆగ్రహం..
సినీ విమర్శలే కాకుండా రాజకీయ విమర్శలు కూడా చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచే రామ్ గోపాల్ వర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రోడ్ ర్యాలీ షోలు, భహిరంగ సభలు గురించి వివాదం జరుగుతుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర
సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏమి చేసిన అది కచ్చితంగా వివాదం కావాల్సిందే. రాజకీయం నుంచి సినిమాల వరకు నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో, చర్యలతో హాట్ టాపిక్ మారే వర్మ, మరోసారి వార్తల్లో నిలిచాడు. ప్రపంచవ్యాప్తంగా అందరూ క్రిస్మస్ వేడుకలను జరుపుక�
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా నెట్టింట సెన్సేషన్గా మారుతుండటం సహజం. అయితే ఇటీవల ఆయన తనకు నచ్చిన సినిమాలకు సంబంధించి తనదైన రివ్యూలు, కామెంట్లు చేస్తూ సందడి చేస్తున్నాడు. ఇక తాజాగా ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో రి�
వివాదాలకు కేంద్రబిందువు అయిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల 'వ్యూహం' సినిమా ప్రకటించి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని ఒక ఊపు ఊపేసాడు. వర్మతో 'వంగవీటి' తెరకెక్కించిన నిర్మాత దాసరి కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. తాజాగా ఏపీ సీఎం జగన్ మోహ�
హాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీ ‘అవతార్-2’ ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య నేడు రిలీజ్ అయ్యింది. ఇక ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ముందుగానే టికెట్స్ కొనగోలు చేసుకుని ఆశగా వెయిట్ చేస్తూ వచ్చారు. నేడు థియేటర్లలో ఈ విజువల్ వండర్ మూవీని చూసి వారు
రామ్చరణ్ చాలా బోరింగ్ అంటున్న రామ్ గోపాల్ వర్మ..
వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తలో నిలిచే దర్శకుడు 'రామ్ గోపాల్ వర్మ'. మెగాస్టార్ చిరంజీవిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. చిరంజీవి ఒక బిగ్ ఫెయిల్యూర్ పర్సన్ అంటూ..
రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రం 'డేంజరస్' ఈ శుక్రవారం విడుదల కానుంది. తెలుగులో ఫస్ట్ లెస్బియన్ యాక్షన్ మూవీగా వస్తున్న ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వర్మ 10tv ఛానల్ కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇక ఈ ఇంటర్వ్యూలో రామ్ చర�
శ్రీ ఆదిత్య హీరోగా, రమ్య, పవిత్ర, మాధురి హీరోయిన్లుగా ఎంజే క్రియేషన్స్ బ్యానర్ లో బేబీ మన్వితా చరణ్ అడపా సమర్పణలో చిన్నబాబు అడపా నిర్మిస్తున్న చిత్రం ‘ ఆదిత్య T20 లవ్ స్టోరీ’. లవ్ అండ్ యాక్షన్ జానర్లో తెరకెక్కిస్తున్న ఈ మూవీకి సంబంధించిన ఫస్ట�