Home » Ram temple
అయోధ్యలోని రామజన్మ భూమి వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పుపై సమీక్ష కోరుతూ శుక్రవారం 6 పిటిషన్లు దాఖలయ్యాయి. సుప్రీం తీర్పును సమీక్షించాలంటూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్బీ) తరఫున ఆరుగురు వేర్వేరుగా తమ లాయర
కాంగ్రెస్ లోక్ సభ పక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరి ఇవాళ(డిసెంబర్-6,2019)లోక్ సభలో దేశంలో జరుగుతున్న అత్యాచార ఘటనలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలతో లోక్ సభ దద్దరిల్లింది. ఒకవైపు రామాలయాన్ని నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతుంటే, మ
అయోధ్య విషయంలో చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది సుప్రీం కోర్టు. ఇంకేముంది? అయోధ్యలో రాముడి గుడి నిర్మాణానికి ఉన్న అన్ని అడ్డంకులు తొలిగిపోయినట్లే లెక్క. దీంతో రామాలయ నిర్మాణ ట్రస్ట్ ఏర్పాటు కాబోతుంది. రామజన్మభూమిలో రాముడి ఆలయం కట్టేందుకు ఏ�
ముంబైలో.. దసరా ఉత్సవాల్లో భాగంగా శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే చేసిన ప్రసంగం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో.. రామమందిర నిర్మాణానికి ప్రత్యేక చట్టం రూపొందించాలని ఆయన పిలుపునిచ్చారు. శివసేనకు రాజకీయాల కంటే.. రామాలయ �
త్వరలోనే అయోధ్యలో రామ మందిర నిర్మాణంపై శుభవార్త వింటారని ఉత్తర్ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. శనివారం గోరఖ్పూర్లో మురారి బాపు రామకథా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా యోగి మాట్లాడుతూ…మనమంతా రాముని భక్తులం. మన భక్�
రామజన్మభూమి అయోధ్య రామాలయం నిర్మాణంలో వివాదం కొనసాగుతోంది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో కేసు విచారణ కూడా కొనసాగుతునే ఉంది. ఈ క్రమంలో అయోధ్యలో రామాలయాన్ని బంగారంతో నిర్మిస్తామంటూ హిందూ మహాసభ ప్రతినిధి స్వామి చక్రపాణి సంచలన వ్యాఖ్య�
భోపాల్ లోక్ సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సాధ్వీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాలేగావ్ బాంబు పేలుడు కేసులో నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సాధ్వి…తన శాపం వల్లనే ముంబై ఉగ్రదాడి (26/11)లో యాంట
మహారాష్ట్రలో బీజేపీ కూటమి పార్టీ శివసేన.. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోకు వందకు 200 మార్కులు వేసింది.