Ram temple

    రామాలయ భూమి పూజలోనూ సోషల్ డిస్టెనింగ్ తప్పలేదు

    August 5, 2020 / 12:31 PM IST

    కోట్లానుమంది ఎదురు చూస్తున్న మహత్తర ఘట్టం..శతాబ్దాల కల నెరవేరబోతోంది. అయోధ్యలో రామాలయ భూమి పూజ కార్యక్రమం స్టార్ట్ అయ్యింది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. 2020, ఆగస్టు 05వ తేదీ బుధవారం ఉదయం అయోధ్యకు మోడీ చేరు

    30 ఏళ్ల నిరీక్షణకు తెర, అయోధ్య రామాలయాన్ని డిజైన్ చేసింది ఈయనే

    August 5, 2020 / 11:21 AM IST

    చంద్రకాంత్ సోమ్ పుర(77). ప్రస్తుతం దేశవ్యాప్తంగా అయోధ్య రామాలయం తర్వాత ప్రముఖంగా వినిపిస్తున్న పేరు ఇది. అయోధ్య రామ మందిరం నిర్మాణానికి నేడు(ఆగస్టు 5,2020) భూమి పూజ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో కోట్లాది మంది హిందువుల చిరకాల వాంఛ నెరవేరనుంది. అయ�

    రాముడి 3-D చిత్రాలు ప్రదర్శించొద్దు..న్యూ యార్క్ మేయర్ కు లేఖ

    August 2, 2020 / 07:18 AM IST

    అయోధ్యలో రామ జన్మ భూమి పూజకి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆగస్టు 05వ తేదీన జరిగే ఈ వేడుకను చారిత్రాత్మకంగా మలిచేందుకు నిర్వాహకులు చర్యలు చేపట్టారు. ఆ రోజున న్యూ యార్క్ టైమ్స్ స్వ్కైర్ లో ప్రధాన వీధుల్లో శ్రీరాముడి 3 D చిత్రాలతో ని�

    అయోధ్య రామమందిర విశేషాలను 2వేల అడుగుల లోతులో ఉంచనున్న ట్రస్టు

    July 27, 2020 / 07:06 PM IST

    ఉత్తర్‌‌ప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మించనున్న శ్రీరామ మందిర విశేషాలను ప్రత్యేకంగా భద్రపరచనున్నారు. భూగర్భంలోకి రెండు వేల అడుగుల లోతులో తామ్రపత్రాలు(రాగి పలక)ను ఉంచనున్నారు. దీనిలో బంధిత చరిత్ర, తదితర వివరాలు ఉంటాయని మందిర నిర్మాణానికి సార

    రామమందిర నిర్మాణానికి తరలి వస్తున్న రామ భక్తులైన ముస్లింలు

    July 27, 2020 / 01:17 PM IST

    దశాబ్దాల తరబడి అయోధ్య రామమందిర స్ధల వివాదంలో హిందూ ముస్లింల మధ్య కోర్టుల్లో కేసులు నడిచివప్పటికీ ఆగస్టు 5న జరిగే రామ మందిరం శంకు స్ధాపనకు దేశం నలుమూలలనుంచి ముస్లింలైన రామ భక్తులు అయోధ్యకు తరలి వస్తున్నారు. రామమందిర నిర్మాణం హిందూ,ముస్లిం �

    Ayodhya లో రామ జన్మ భూమి పూజ..ఆ ఛానెల్ లో లైవ్

    July 26, 2020 / 12:28 PM IST

    అయోధ్య రామ జన్మభూమికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఆగస్టు 05వ తేదీన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగనుంది. మోడీతో పాటుగా…అన్ని రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం పంపారు. రామ జన్మ భూ�

    రోజూ 5సార్లు హనుమాన్ చాలీసా పఠిస్తే కరోనా నుంచి విముక్తి

    July 26, 2020 / 12:10 PM IST

    యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్. ఈ మహమ్మారిని అరికట్టేందుకు ఏం చేయాలో తెలియక వైద్యశాస్త్ర నిపుణులు తలలు పట్టుకున్నారు. మరోవైపు వ్యాక్సిన్ కోసం శాస్త్రవేత్తలు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. కరోనాను ఎలా కట్టడి చేయాలో అ

    ముస్లింల సమాధులపై శ్రీ రాముడికి గుడి కడతారా..ఇదేనా హిందూ సనాతన ధర్మం?

    February 18, 2020 / 06:21 AM IST

    ముస్లింల సమాధులపై శ్రీ రాముడికి గుడి కడతారా? ఇది హిందూ సనాతన ధర్మానికి విరుద్ధం అంటూ రామజన్మభూమి ట్రస్టు  లాయ‌ర్ కే ప‌ర‌శ‌ర‌న్‌కు ముస్లిం ప్రజల న్యాయవాది ఎం.ఆర్ షంషాద్ లేఖ రాశారు. సుప్రీంకోర్టు తీర్పు నేప‌థ్యంలో అయోధ్య‌లో రామాల‌య నిర్మాణ

    RSS ఇద్దరు పిల్లల ప్లాన్..జనాభాను నియంత్రించడానికంట

    January 19, 2020 / 04:20 AM IST

    భారతదేశంలో జనాభా బాగా పెరిగిపోతోందని, అందుకే ఇద్దరు పిల్లల చట్టం తీసుకరావాలని RSS చీఫ్ మోహన్ భగవత్ వెల్లడించారు. కేవలం ప్రచారంపై ఆధారపడకుండా..చట్టం చేయాలని మోహన్ భగవత్ అన్నారు. 2020, జనవరి 17వ తేదీ శుక్రవారం యూపీలో మొరదాబాద్‌లో సంఘ్ పరివార్ కార్య�

    అయోధ్య రామ మందిరం నిర్మాణ తేదీలు

    January 16, 2020 / 02:43 AM IST

    అయోధ్య రామ మందిరం నిర్మాణానికి చురుగ్గా సన్నాహాలు జరుగుతున్నాయి. నాలుగు నెలల్లో పూర్తి చేస్తామని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా నిర్మాణానికి సంబంధించిన తేదీలను ప్రకటించారు. మార్చి 25వ తేదీ నుంచి ఏప్రిల్ 02వ తేదీలోగా నిర్మాణ పను

10TV Telugu News