Home » Ram temple
Ram temple in 3 years అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని రూ.1,100 కోట్లు ఖర్చుతో మూడేళ్లలో పూర్తి చేస్తామని రామ్జన్మభూమి తీర్థ క్షేత్ర న్యాస్ ట్రస్ట్ ట్రెజరర్ స్వామి గోవింద్దేవ్ గిరి మహరాజ్ తెలిపారు. ప్రధాన ఆలయం రూ. 300 నుంచి రూ. 400 కోట్లు ఖర్చుతో మూడేళ్లల�
Construction of Ram Mandir: సీనియర్ కాంగ్రెస్ లీడర్ దిగ్విజయ్ సింగ్ రూ.లక్షా 11వేల 111రూ విరాళాన్ని నేరుగా ప్రధాని మోడీకే పంపించారు. అయోధ్యలోని రామ మందిర నిర్మాణం కోసం విరాళం ఇవ్వాలనుకున్నానని ఎక్కడ ఇవ్వాలో ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో నేరుగా ప్రధానికే పంపినట్లు మ
Ram temple: రాజస్థాన్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ అంశాలపై పర్మిషన్ కోరుతుంది. బన్సీ పహార్పూర్, భారత్పూర్ బ్యాండ్ బరేతా బ్లాక్ కు సంబంధించిన అటవీ సంపద రామమందిరానికి కావాల్సి ఉంది. అక్కడ దొరికే పింక్ శాండ్ స్టోన్ తో �
అయోధ్య రామ మందిర నిర్మాణ పనులు ప్రారంభమైపోయాయి. ప్రధాని నరేంద్ర మోడీ చేతులు మీదుగా జరిగిన భూమి పూజ కార్యక్రమం తర్వాత గురువారం నుంచి పనులు మొదలుపెట్టినట్లు శ్రీ రామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర వెల్లడించింది. ఈ మేరకు అధికారికంగా ట్విట్టర్ ద్వా
శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్కు కరోనా వైరస్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది. అతనికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల్లో ఆయనకు కరోనా వైరస్ పాజిటివ్ అని నిర్ధ
అయోధ్య రామాలయ నిర్మాణంలో భూమి పూజ కార్యక్రమం అనంతరం రాముడి ప్రసాదాన్ని మొట్టమొదటగా ఓ దళితుడు అందుకున్నారు. ప్రసాదాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ పంపారు. ప్రసాదంలో లడ్డూ, రామచరిత మానస్, తులసీ మాల ఉన్నాయి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి మీడియా సలహా�
అయోధ్యలో రామాలయానికి భూమి పూజ వైభవంగా జరగడంతో దేశ ప్రజలతోపాటుగా బీజేపీ నేతలు చాలా సంతోషంగా ఉన్నారు. ఇకపై కాశీ విశ్వనాథుని దేవాలయం, మధురలోని శ్రీకృష్ణ దేవాలయాలను విముక్తి చేయడం కోసం పోరాటం జరుగుతుందనే సంకేతాలు ఇస్తున్నారు. అయోధ్య విషయంలో హ
రామ జన్మభూమి స్థలంలో జరిగిన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని… దేశం మొత్తం రామమయం అయిందని అన్నారు. వందల ఏళ్ల నిరీక్షణ ఇవాళ ఫలించిందన్నారు. అయోధ్యలో సువర్ణ అధ్యయనాన్ని భారత దేశం సృష్టించనుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించార�
అయోధ్య నగరంలో కొత్త అధ్యాయం మొదలైంది. 492 ఏళ్ల పోరాటం తర్వాత రామభక్తుల శతాబ్ధాల అగ్నిపరీక్ష పూర్తి అయ్యింది. రామాయణ ఉత్తరకాండలో మరో శకం మొదలైంది. విశిష్ట ముహూర్తం.. విశిష్ట వ్యక్తుల మధ్య.. వేద మంత్రాల నడుమ విశిష్ట భూమిపూజ నరే
అయోధ్యలో రామాలయ నిర్మాణానికి భూమి పూజ పూర్తయింది. భూమి పూజ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రధాన పూజలు నిర్వహించారు. ఈ చారిత్రక కార్యక్రమంలో 175 మంది విశిష్ట అతిథులు పాల్గొన్నారు. రామాలయానికి మోడీ పునాదిరాయి వేయడంతో నిర్మాణ పనులు ప్రారంభ