Rama mandir

    శ్రీరాముడి కోరికను స్వీకరిస్తున్నాను : ఇక్బాల్ అన్సారీ

    August 4, 2020 / 06:46 AM IST

    ఆగస్టు 5 న  అయోధ్యలో జరిగే రామమందిరం భూమి పూజ కార్యక్రమానికి పిలుపులు మొదలయ్యాయి. హిందూ ముస్లింల మధ్య సోదర భావాన్ని పెంపొందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మొదటి ఆహ్వాన పత్రికను అయోధ్య భూ వివాద కేసులో ముస్లింల తరుఫున వాదించిన న్యాయవాదుల్

    అయోధ్య రామమందిర భూమి పూజకు చినజియర్ స్వామికి ఆహ్వానం

    August 3, 2020 / 10:59 PM IST

    శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామికి అరుదైన ఆహ్వానం అందింది. బుధవారం (ఆగస్టు 5, 2020 అయోధ్యలో జరిగే రామ మందిరం భూమి పూజలో పాల్గొనాలని చిన్న జీయర్ స్వామికి ఆహ్వానం అందింది. ప్రస్తతం చిన్నజీయర్ స్వామి చాతుర్మాస దీక్షలో ఉన్నారు. ఈ నెల 5న అయోధ్

    రామమందిర నిర్మాణానికి కేంద్రం బోణి : 1 రూపాయి విరాళం

    February 6, 2020 / 10:42 AM IST

    అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 1 రూపాయి మొదటి విరాళాన్నిస్తూ బోణి కొట్టింది. ఈ విరాళాన్ని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు అందచేసింది. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర’ టస్ట్‌ ఏర్పాటు �

    ఉడతా భక్తి : రామ మందిరానికి ముస్లిం విరాళం

    December 16, 2019 / 06:24 AM IST

    అయోధ్యలో  శ్రీరాముడికి మందిరానికి అన్ని వర్గాల నుంచి విరాళాలు అందుతున్నాయి. ముస్లింలు కూడా విరాళాలు ఇస్తుండటం విశేషం. రామమందిరి నిర్మాణంలో అందరూ భాగస్వామ్యులు కావాలని యూపీ సీఎం యోగి పిలుపునిచ్చారు. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ప్రతీ ఇం

    ఆకాశాన్ని తాకేలా రామ మందిరాన్ని నిర్మిస్తాం 

    November 21, 2019 / 10:24 AM IST

    అయోధ్య భూ వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తొలిసారిగా స్పందించారు.

    అయోధ్య సమస్య మధ్యవర్తులతో తేలదు : ఆ ఒక్కటే పరిష్కారం 

    March 9, 2019 / 01:12 PM IST

    ముంబై : అయోధ్య సమస్య  మధ్యవర్తులతో తేలదని, వివాద పరిష్కారానికి  ఆర్డినెన్స్ ఒక్కటే మార్గమని శివసేన  పార్టీ స్పృష్టం చేసింది.  అయోధ్య సమస్యను  రాజకీయనేతలు, పాలకులు, సుప్రీం కోర్టు తేల్చలేక పోయాయని అలాంటి పరిస్ధితుల్లో  మధ్యవర్తులు స�

    అయోధ్యలో 144 సెక్షన్ : 21న రామమందిర నిర్మాణానికి శంకుస్ధాపన

    February 17, 2019 / 06:04 AM IST

    ఫైజాబాద్ :  వివాదాస్పద రామజన్మ భూమి.. అయోధ్యలో ప్రభుత్వం నిషేధాజ్ఞలు అమలు చేస్తోంది. ఫిబ్రవరి 21 న అయోధ్యలో రామమందిర నిర్మాణానికి శంకుస్ధాపన చేసేందుకు ద్వారాక పీఠాధిపతి శంకరాచార్యస్వామి స్వరూపానందేంద్ర సరస్వతిస్వామి తలపెట్టిన పాదయాత్ర స�

10TV Telugu News