Home » Ramiz Raja
భారత్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ నడుస్తోండగా అటు పాకిస్తాన్ లో పీఎస్ఎల్(పాకిస్తాన్ సూపర్ లీగ్) జరుగుతోంది.
పాకిస్తాన్ జట్టు స్వదేశంలో బంగ్లాదేశ్తో ఓడిపోయింది.
ఈ సారి ప్రపంచకప్లో 20 జట్లు పాల్గొననున్నాయి
ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్ను 3-0 తేడాతో కోల్పోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మరోవాదనకూడా వినిపిస్తోంది.. రమీజ్ రాజాను అప్పటి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం నియమించింది. ఇమ్రాన్కు రమీజ్ రాజా దగ్గరి వ్యక్తి. ఈ పరిణామాల �
ఇటీవల ఇంగ్లండ్ చేతిలో పాకిస్తాన్ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. పాకిస్తాన్లో జరిగిన మూడు టెస్టుల సిరీస్లో పాక్ 3-0తో ఓటమి పాలైంది. పాక్ ఘోర ఓటమితో ఆ జట్టుపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.
జైషా చేసిన ప్రకటనపై పీసీబీ (పాకిస్తాన్ క్రికెట్ బోర్డు) చైర్మన్తోపాటు ఇతర ఉన్నతాధికారులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారని పీసీబీ వర్గాల సమాచారం. సెప్టెంబర్ 2023లో పాకిస్తాన్లో ఆసియా కప్ జరగనుంది. అయితే, ఈ టోర్నీకి దాదాపు సంవత్సర కాలం సమయం ఉంద�
టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పై ప్రశంసలు కురిపిస్తున్నాడు పాక్ మాజీ కెప్టెన్ రమీజ్ రాజా. జీనియస్ లలో ఒకడైన ఈ ఇండియన్ క్రికెటర్ చాలా విలువైన వ్యక్తి అంటున్నాడు.
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ను శాసించే స్థాయిలో భారత్ ఉండటానికి, మన దేశంలో క్రికెట్ ఓ మతంలా మారడానికి కారణం కపిల్ దేవ్ నేతృత్వంలోని భారత జట్టు 1983 ప్రపంచకప్ గెలవడమే. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఎలాంటి అంచనాలు లేకుండానే ఇంగ్లండ్ గ