-
Home » Rangareddy Dist
Rangareddy Dist
తెలుగు రాష్ట్రాల్లో స్వల్ప భూప్రకంపనలు.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన జనం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 5 సెకన్లపాటు స్వల్పంగా కంపించింది భూమి.
కిడ్నాప్ చేసి.. ఫాంహౌస్లో బంధించి, కుక్కలను వదిలి హింసించిన ల్యాండ్ మాఫియా
MRPS Narender Kidnap Case: వైద్యురాలి సంతకాన్ని ఫోర్జరీ చేసి ఏపీకి చెందిన వ్యక్తికి ల్యాండ్ను 3 కోట్ల రూపాయలకు అమ్మేసింది మాఫియా.
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఇళ్లలో ఏసీబీ దాడులు
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఇళ్లలో ఏసీబీ దాడులు
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఇళ్లలో ఏసీబీ దాడులు
మొత్తం 20 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. బాలకృష్ణ ఇళ్లతో పాటు బంధువులు కార్యాలయాల్లో..
Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి ..
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎం వాహనంను కారు ఢీకొట్టడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వీరంతా ఓ శుభకార్యంలో వంట పనులు పూర్తిచేసుకొని కారులో స్వగ్�
Crime News: జిమ్ ట్రైనర్తో వివాహిత అక్రమ సంబంధం.. అడ్డొస్తున్నాడని భర్తను దారుణంగా.
ప్రియుడితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించేందుకు భర్త అడ్డొస్తున్నాడని భావించిన భార్య ఏకంగా హత్య చేయించింది. పక్కాప్లాన్ తో ప్రియుడితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడింది.
Statue Of Equality : భద్రపీఠికపై కొలువుదీరిన భగవద్ రామానుజులు
వేదానికి సరైన అర్ధం చెప్పి విశిష్టద్వైతం గొప్ప దనాన్ని ప్రపంచానికి చాటిన మహనీయులు శ్రీ రామానుజాచార్యులు.
కూతురు స్నేహితురాలిని లేపుకు పోయిన రియల్టర్ ?
18 years missing girl, not yet traced, Hayathnagar parents worrying : రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ శివారు,హయత్ నగర్, కుంట్లూరులో గత నెల 18న కనపడకుండా పోయిన ఇంటర్మీడియేట్ చదివే 18 ఏళ్ల బాలిక ఆచూకి ఇంతవరకు తెలియలేదు. దీంతో బాలిక తల్లితండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇంటర్ చదివే బాలికను, స్ధా
కూలీ పనికి వెళ్లి..Cell Phone కొనుక్కొంది
Online Classes : కరోనా నేపథ్యంలో ఇంకా స్కూళ్లు తెరుచుకోలేదు. అయితే..కొన్ని స్కూళ్లు ఆన్ లైన్ లో పాఠాలు బోధిస్తున్నాయి. కొంతమంది స్మార్ట్ ఫోన్లు లేకపోవడంతో చదువుకు దూరంగా ఉంటున్నారు. నిరుపేదలు ఫోన్ కొనుక్కోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది అప�
రాజేంద్రనగర్లో దారుణం : నగ్నంగా డ్యాన్స్ చేయాలంటూ మహిళపై
మహిళలపై దారుణాలు పెరిగిపోతూనే ఉన్నాయి. కఠినమైన చట్టాలున్నాయని తెలిసినా..కామాంధులు మృగాళ్ల ప్రవర్తిస్తున్నారు. రోజుకో ఘటనలు వెలుగు చూస్తున్నాయి. అత్యాచారాలు..ఆపై హత్యలు చేయడం కలకలం రేకేత్తిస్తున్నాయి. తాజాగా ఓ ఈవెంట్ ఆర్గనైజర్పై యువకులు �