Home » Ranjan Gogoi
అయోధ్య కేసు మరోసారి వాయిదా పడింది. ఐదుగురు జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం గురువారం అయోధ్య కేసుపై విచారణ ప్రారంభించింది.
ఢిల్లీ : రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసు విచారణకు ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటుచేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ స్పెషల్ కోర్టుకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోజస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస
అయోధ్య మందిరం నిర్మాణం వివాదంపై సుప్రీంకోర్టు వచ్చే గురువారం (జనవరి 10) విచారణ ప్రారంభం కానుంది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు జడ్జీలతో కూడిన సుప్రీం ధర్మాసనం ఈ కేసుపై విచారించి కీలక నిర్ణయాన్ని వెల్లడించనుంది.