Ranjan Gogoi

    అయోధ్య కేసు జనవరి 29కి వాయిదా

    January 10, 2019 / 06:25 AM IST

    అయోధ్య కేసు మరోసారి వాయిదా పడింది. ఐదుగురు జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం గురువారం అయోధ్య కేసుపై విచారణ ప్రారంభించింది.

    అయోధ్య కేసు: 5గురు జడ్జిలతో ప్రత్యేక కోర్టు ఏర్పాటు

    January 9, 2019 / 11:15 AM IST

    ఢిల్లీ : రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసు విచారణకు ఐదుగురు  న్యాయమూర్తులతో కూడిన ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటుచేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ స్పెషల్ కోర్టుకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వ‌ంలోజస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస

    5- జడ్జీలతో బెంచ్: 10న అయోధ్య కేసుపై విచారణ

    January 8, 2019 / 12:14 PM IST

    అయోధ్య మందిరం నిర్మాణం వివాదంపై సుప్రీంకోర్టు వచ్చే గురువారం (జనవరి 10) విచారణ ప్రారంభం కానుంది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు జడ్జీలతో కూడిన సుప్రీం ధర్మాసనం ఈ కేసుపై విచారించి కీలక నిర్ణయాన్ని వెల్లడించనుంది.

10TV Telugu News