Ranjan Gogoi

    అయోధ్య తీర్పు ఇచ్చిన జడ్జీకి బీజేపీ ఆఫర్.. అసోం సీఎం అభ్య‌ర్థిగా రంజ‌న్ గొగోయ్

    August 23, 2020 / 09:12 PM IST

    2021లో జరగనున్న అసోం అసెంబ్లీ ఎన్నికల్లో వివాదాస్పద అయోధ్య సహా పలు కీలక తీర్పులు వెలువరించిన భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజ‌న్‌ గొగోయ్ బీజేపీ సీఎం అభ్యర్థిగా ఉండవచ్చని అసోం మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ కాంగ్రెస్ నాయకులు తరుణ్ గొగోయ్ అన్నారు. క�

    షేమ్..షేమ్ : రంజన్ గొగోయ్‌కి చేదు అనుభవం..ఆందోళనల మధ్య ప్రమాణ స్వీకారం

    March 19, 2020 / 06:35 AM IST

    సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌కి చేదు అనుభవం ఎదురైంది. 2020, మార్చి 19వ తేదీ గురువారం రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ఆయన ప్రమాణం చేస్తున్న సమయంలో ప్రతిపక్షాలు పెద్దఎత్తున నినాదాలు చేశాయి. షేమ్ షేమ్..�

    రిటైర్డ్ న్యాయమూర్తులు..రాజకీయాలు

    March 18, 2020 / 07:31 AM IST

    సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నియమితులు కావడంపై పొలిటికల్‌గా హాట్ టాపిక్ అయ్యింది. న్యాయమూర్తులు పదవీ విరమణ తర్వాత రాజకీయ పదవులు లభించడంపై విమర్శలు వ్యక్తమౌతున్నాయి. గొగోయ్ పదవి విరమణ చేసిన నాల�

    సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా బోబ్డే ప్రమాణ స్వీకారం

    November 18, 2019 / 04:29 AM IST

    సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ రంజన్‌ గొగొయ్ పదవీ విరమణ చేయగా ఇవాళ(18 నవంబర్ 2019) 47వ సీజేఐగా జస్టిస్‌ బోబ్డే(63) బాధ్యతలు చేపట్టారు. సీనియార్టీ ప్రాతిపదికన ఆయనను సీజేఐగా నియమించారు రాష్ట్రపతి. ఈ క్రమంలోనే జస్టిస్ శరద్ అరవింద్ బోబ్డ�

    సీజేఐగా చివరి పని రోజుని ప్రత్యేకంగా ముగించిన గొగొయ్

    November 15, 2019 / 05:47 AM IST

    చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా రంజన్ గొగొయ్ తన చివరి పనిదినాన్ని ముగించుకున్నారు. రంజన్ గొగొయ్ కి ఇవాళ(నవంబర్-15,2019)చివరి పని దినం కావడంతో ఆయన తన చివరి పని రోజుని ప్రత్యేకంగా ముగించారు. తదుపరి చీఫ్ జస్టిస్ గా ప్రమాణస్వీకారం చేయబోయే ఎస్ఏ బోబ్డేతో ఇవా

    ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ ఆఫీస్…నేడు మరో చారిత్రక తీర్పు ఇవ్వనున్న సుప్రీం

    November 13, 2019 / 02:31 AM IST

    మరో కీలక తీర్పు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు రెడీ అయింది. గత శనివారం అయోధ్య కేసులో దేశ ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన చరిత్రాత్మక తీర్పునిచ్చిన దేశ అత్యున్నత న్యాయస్థానం ఇవాళ(నవంబర్-13,2019) మరో కీలక తీర్పు ఇవ్వనుంది. ప్రజల చేతుల్లో పాశుపతాస్త్రంగా భావ�

    నూతన CJIగా నియమితులైన జస్టిస్ బోబ్డే

    October 29, 2019 / 05:23 AM IST

    నూతన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా జస్టిస్ బోబ్డే నియమితులయ్యారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ బోబ్డేను 47వ సీజేఐగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్-18,2019న ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు స్పీకరిస్తారు. ప్రస్థుత చీఫ్ జస్టిస్ రంజ�

    లైంగిక వేధింపుల కేసులో సీజేఐకి క్లీన్ చిట్

    May 6, 2019 / 11:59 AM IST

    లైంగిక వేధింపుల కేసులో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రంజన్ గొగొయ్ కి సోమవారం(మే-6,2019) సుప్రీంకోర్టు అంతర్గత విచారణ కమిటీ క్లీన్ చిట్ ఇచ్చింది.తనను గొగొయ్ లైంగికంగా వేధించారంటూ సుప్రీం కోర్టు మాజీ ఉద్యోగిని చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలేనని జస్టిస్ ఏ�

    సీజేఐపై లైంగిక వేధింపుల ఆరోపణలు…బోబ్డే అధ్యక్షతన కమిటీ ఏర్పాటు

    April 24, 2019 / 02:07 AM IST

    చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రంజన్ గొగొయ్ పై లైంగిక ఆరోపణలపై విచారణ సందర్భంగా మంగళవారం(ఏప్రిల్-23,2019) కీలక మలువు చోటుచేసుకుంది.జస్టిస్ ఎస్‌.ఎ.బోబ్డే అధ్యక్షతన ‘‘అంతర్గత విచారణ’’కు సీజేఐ జస్టిస్‌ రంజన్‌ గొగొయి ఆదేశించారు. సీజేఐ తరువాత సుప్రీంకోర్ట�

    సుప్రీం లాయర్ కీలక వ్యాఖ్యలు…సీజేఐపై ఆరోపణలకు 1.5కోట్లు లంచం

    April 22, 2019 / 02:00 AM IST

    చీఫ్ జిస్టిస్ రంజన్ గొగొయ్ పై లైంగిక వేధింపుల ఆరోపణల వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని సుప్రీంకోర్టు లాయర్ ఉత్సవ్ బెయిన్స్ తెలిపారు.గొగొయ్ ను సుప్రీం కోర్టు నుంచి పంపించివేసేందుకే ఈ కుట్ర జరిగినట్లు తెలిపారు. గొగొయ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చ�

10TV Telugu News