Home » Rape Attempt
hyderabad pharmacy student case: రాష్ట్రంలో సంచలనం రేపిన బీ-ఫార్మసీ విద్యార్థిని కేసులో పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. ఆటోడ్రైవర్ తో పాటు పలువురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, మెరుగైన చికిత్స కోసం బాధితురాలని గాంధీ ఆసుపత్రికి తరలించార
case registered on constable, due to harassment on married woman : సమాజంలో మహిళలకు కష్టం వస్తే కాపాడాల్సి పోలీసే మహిళను అక్రమ సంబంధం పెట్టుకోమని బెదిరించటం మొదలెట్టాడు. కంచె చేను మేసిన చందంగా మారేసరికి బాధితురాలు పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించింది. ఇంటిపక్కన ఉండే వివాహిత మహిళప�
girls should carry knife for self defence : ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టటానికి సీఎం యోగీ ఆదిత్యనాధ్ ప్రభుత్వం మిషన్ శక్తి కార్యక్రమ నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా పోలీసులు ప్రజలు, మహిళలతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ అవగాహనా సదస్స�
rape attempt: హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హోటల్ లో దారుణం జరిగింది. ముంబై నుంచి వచ్చిన యువతిపై అత్యాచారయత్నం జరిగింది. మద్యం మత్తులో యువకుడు యువతిపై అత్యాచారానికి యత్నించాడు. యువకుడికి మరో ఇద్దరు యువతులు సహకరించారు. ఆ తర్వాత యువతి నగ్న చిత్రాలు రికార్డ�
Telangana: ఖమ్మంజిల్లాలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై అత్యాచారం చేసి….. ప్రతిఘటించిందని ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు కట్టు కధలు అల్లి ఆస్పత్రిలో చేర్పించాడు ఆ కామాంధుడు. కామాంధ�
Crime News : చిత్తూరు జిల్లా, రామసముద్రం మండలంలో మైనర్ బాలిక ధైర్య సాహాసాలు ప్రదర్శించింది. తనపై అత్యాచార యత్నం చేయబోయిన కామాంధుడిపై కొడవలితో దాడి చేసి తప్పించుకుంది. మండలంలోని తిరుమలరెడ్డి పల్లెకి చెందిన రెడ్డెప్ప కు నలుగురు పిల్లలు. నాలుగవ సం�
తాగుడు మనిషిని ఎంతటి పతనానికైనా దిగజారుస్తుంది. తాగిన మైకంలో తప్పులు చేసిన కామాంధులు ఎందరో ఉన్నారు. హర్యానాలో తాగిన మైకంలో స్నేహితుడితో కలిసి కన్నకూతురిపై అత్యాచారం చేయబోయిన తండ్రి ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. సినిమా కధలాగా అనిపించినా �
గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. కామంతో కళ్లు మూసుకు పోయిన యువకుడు వరసకు చెల్లెలు అయ్యే బాలికపై అత్యాచారం చేశాడు. జిల్లాలోని అచ్చంపేట మండలంలోని ఓ గ్రామంలో చిలకా షడ్రక్(23) అనే యువకుడుఅదే గ్రామానికి చెందిన 11 ఏళ్ళ బాలికపై కన్నేశాడు. ఆగస్ట్21, శు�
అమీన్ పూర్ అనాధాశ్రమంలో బాలికలపై జరిగిన దారుణాలు ఒక్కోక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.మారుతీ అనాధాశ్రమంలో ఏడాదికిపైగా అత్యాచారానికి గురైన మైనర్ బాలిక చికిత్స పొందుతూ బుధవారం మరణించటంతో ఇక్కడ జరిగే అకృత్యాలు బయటపడుతున్నాయి. తనలాగే మరోక �
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మండలం సర్పవరంలో దారుణం జరిగింది. 14ఏళ్ల బాలుడు దురాఘతానికి ఒడిగట్టాడు. 8ఏళ్ల boy rape attempt on girlబాలికపై అత్యాచారయత్నం చేశాడు. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టా