Rape

    13ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి రేప్ చేసిన ఫేస్‌బుక్ ఫ్రెండ్

    July 8, 2020 / 12:55 PM IST

    ముంబైలో దారుణం జరిగింది. ఫేస్ బుక్ లో పరిచయమైన ఫ్రెండ్ ఘాతుకానికి ఒడిగట్టాడు. 13ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడు. మంగళవారం(జూలై 7,2020) ఈ ఘటన జరిగింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ప్రధాని నిందితుడిని, అతడికి సహకరించిన నలుగురిని అరెస�

    తల్లితో అక్రమ సంబంధం…కూతురిపై అత్యాచారం

    July 6, 2020 / 01:27 PM IST

    హైదరాబాద్ లో దారుణం జరిగింది. తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్న కామాంధుడు ఆమె మైనర్ కుమార్తె పై అత్యాచారం చేశాడు. వనస్దలిపురంలోని ఒక మహిళ తన భర్తతో విభేదాలు రావటంతో ఇద్దరు పిల్లలతో కలిసి ఐదేళ్లుగా వేరుగా కాపురం ఉంటోంది. ఈ క్రమంలో ఆమెకు ఇబ

    సినీ నటిపై అత్యాచారం…బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు దోపిడీ

    July 5, 2020 / 10:26 AM IST

    బెంగుళూరు కు చెందిన ఒక బహు భాషా నటిపై అత్యాచారం జరిగింది. కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఇచ్చి ఆమెను రేప్ చేసి…వీడియో తీసి ఆమెను బ్లాక్ మెయిల్ చేసి, డబ్బులు వసూలు చేశాడో కంపెనీ సీఈవో. దీంతో బాధితురాలు బెంగుళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. �

    కామపిశాచి, దుకాణానికి వచ్చిన మహిళను హత్య చేసి మృతదేహంతో సెక్స్

    July 4, 2020 / 03:51 PM IST

    షాపింగ్ కోసం దుకాణానికి వచ్చిన మహిళను అతి కిరాతకంగా చంపడమే కాకుండా మృతదేహంతో సెక్స్ చేసిన అత్యంత దారుణ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. శవంతో సాయంత్రం వరకూ ఎంజాయ్ చేసిన ఆ నీచుడు, మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్ లో చుట్టి రోడ్డు పక్కన నిలిపి ఉంచ

    కరోనా మందు ఇస్తామని తీసుకెళ్లి ఏడేళ్ల బాలికపై అత్యాచారం..

    July 4, 2020 / 11:52 AM IST

    ఛత్తీస్‌గఢ్‌లోని గౌరెలా-పెంద్ర-మార్వాహి(జిపిఎం) జిల్లాలో కరోనావైరస్ చికిత్స అందించే సాకుతో 7 ఏళ్ల బాలికపై ఇద్దరు మైనర్ బాలురు అత్యాచారం చేశారు. ఈ సంఘటన జూలై 1 న జరిగిందని, ఇద్దరు అబ్బాయిలను అదుపులోకి తీసుకున్నట్లు మార్వాహి స్టేషన్ హౌస్ ఆఫీస�

    మాయమాటలు చెప్పి బాలికను రేప్ చేసి హత్య చేసిన దుండగుడు

    July 3, 2020 / 05:48 PM IST

    తమిళనాడులోని పుదుక్కోటైలో దారుణం జరిగింది. ఏడేళ్ల మైనర్ బాలికను రేప్ చేసి, హత్యచేశాడో దుండగుడు. పుదుక్కోటై జిల్లాలోని ఎంబాల్ గ్రామంలోని చెరువులో ఏడేళ్ల బాలిక మృతదేహాన్ని కనుగొన్నారు. పోస్టు మార్టం నిమిత్తం శవాన్ని ఆస్పత్రికి తరలించారు.  �

    రేప్ ని ప్రతిఘటించినందుకు సజీవంగా కాల్చేశాడు

    July 3, 2020 / 03:58 PM IST

    చత్తీస్ ఘడ్ లో దారుణం జరిగింది. తనపై జరుగుతున్న అత్యాచారాన్ని ప్రతిఘటించిన బాలికపై కిరోసిన్ పోసి తగల బెట్టాడు ఒక రాక్షసుడు. కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ బాలిక బుధవారం మరణించింది. చత్తీస్ ఘడ్ లోని ముంగేలి జిల్లాలోని కొత్వాలి ప�

    కావాలనే మర్డర్ చేసి జైలుకెళ్లాడు, రేప్ చేసినోడిని చంపేశాడు.. చెల్లికి అన్యాయం చేసినవాడిపై ప్రతీకారం తీర్చుకున్న అన్న

    July 2, 2020 / 10:34 AM IST

    టైటిల్ చూస్తే సినిమా కథలా అనిపించి ఉండొచ్చు. కానీ ఇది రీల్ స్టోరీ కాదు. రియల్ స్టోరీ. కరుడుకట్టిన తీవ్రవాదులను ఉంచే తీహార్ జైల్లో ఈ ఘటన జరిగింది. తన చెల్లెలి జీవితాన్ని నాశనం చేసిన ఆ నరరూప రాక్షసుడిని ఓ అన్న వెంటాడి వేటాడి మరీ హతమార్చాడు. తన మై

    చెల్లెల్ని రేప్ చేసిన వాడ్ని జైల్లోనే చంపిన అన్న

    July 1, 2020 / 08:59 AM IST

    తన చెల్లెని అత్యాచారం చేసినవాడ్ని వెంటాడి పగ తీర్చుకున్నాడో అన్నయ్య. సినిమా స్టోరీని తలదన్నేలా ఉన్న ఈ రియల్ స్టోరీ తీహార్ జైలులో జరిగింది. నిజాముద్దీన్ ప్రాంతానికి చెందిన మెహతాబ్(27) అనే వ్యక్తిఅంబేద్కర్ నగర్ కి చెందిన జాకీర్(21) అనే యువకుడి మ�

    కూతురికి నిద్రమాత్రలు ఇచ్చి అత్యాచారం చేసిన కన్నతండ్రి

    June 30, 2020 / 01:35 PM IST

    కర్ణాటకలో దారుణం జరిగింది. కన్న కూతురునే మోహించి ఒకతండ్రి అత్యాచారం చేశాడు. దానికి అతడి సవతి పెళ్లాం పట్టించుకోకపోవటంతో ఆ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. బెంగుళూరులోని హరలూర్ ప్రాంతంలో 19 ఏళ్ళ యువతి తన తండ్రి సవతి తల్లితో నివసిస్తోంది. కన్నతం

10TV Telugu News