Home » Rape
దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కరోనాతో బాధ పడుతూ..చికిత్స పొందుతున్న బాలికపై వైరస్ సోకిన యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మరో యువకుడు ఈ దారుణాన్ని వీడియో తీశాడు. బాలిక ధైర్యంతో ముందుకొచ్చి జరిగిన ఘోరాన్ని పోలీసుల ఎదుట వెల్
ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణం చోటు చేసుకుంది. తల్లితో సహజీవనం చేస్తున్న ఓ వ్యక్తి , ఆమెకు తెలియకుండా ఆమె కూతురుపై కూడా అత్యాచారం చేశాడు. తల్లికి చెపితే … ఇద్దరికీ పెళ్లి చేసేస్తా గొడవ చెయ్యకని చెప్పింది. దీంతో బాధితురాలు దిశ పోలీసు స్టేషన�
కరోనా సోకిన వారిని కాపాడేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు. కానీ కొంతమంది డాక్టర్లకు కామంతో కళ్లు మూసుకపోతున్నాయి. కరోనా రోగులపై అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవలే కొంతమంది డాక్టర్లు..లైంగిక దాడులకు పాల్పడుతూ..వైద్య వృత్తికే కళంకం తెస�
రాజస్థాన్ లో దారుణం జరిగింది. 5 రూపాయలు ఆశ చూపి 5 ఏళ్ల బాలికను ముగ్గరు బాలురు అత్యాచారం చేశారు. బారన్ జిల్లా టాంకీ మొహల్లాలలో నివసించే 5 ఏళ్ల బాలిక శుక్రవారం సాయంత్రం తన ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా..అదే గ్రామానికి చెందిన ఒక బాలుడు ఆమె వద్దకు వచ్చి
తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో దారుణం జరిగింది. బాలికపై ఏడుగురు యువకులు నాలుగు రోజులుగా అత్యాచారానికి పాల్పడ్డారు. మధురపూడికి చెందిన 16 సంవత్సరాల బాలికను ఏడుగురు యువకులు క్వారీ సెంటర్ లో ఓ ఇంట్లోకి తీసుకెళ్లి నాలుగు రోజులుగా అత్యాచ�
17 ఏళ్ల మైనర్ బాలికను పిక్నిక్ పేరుతో తీసుకెళ్లి పెళ్లి చేసుకున్న యువకుడి ఉదంతం ముంబైలో వెలుగు చూసింది. ముంబై కు చెందిన 32 ఏళ్ల వ్యక్తి 17 ఏళ్ల బాలికను పిక్సిక్ కు వెళదామని చెప్పి ఉత్తర ప్రదేశ్ తీసుకు వెళ్ళాడు. అక్కడ ఆ బాలికను పెళ్లి చేసుకున్నా�
నోయిడాలోని అర్ష్ కన్యా గురుకుల్ పాఠశాలలో 14ఏళ్ల బాలిక ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సెక్టార్ 115లో జులై 3 తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. బాలిక తల్లిదండ్రులు హర్యానాలో ఉంటారు. 13ఏళ్ల సోదరి కూడా అదే స్కూళ్లో చదువుకుంటుంది. ఆ సమయానికి స�
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మండలం సర్పవరంలో దారుణం జరిగింది. 14ఏళ్ల బాలుడు దురాఘతానికి ఒడిగట్టాడు. 8ఏళ్ల boy rape attempt on girlబాలికపై అత్యాచారయత్నం చేశాడు. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టా
చత్తీస్ ఘడ్ లో దారుణం జరిగింది. 5 ఏళ్లబాలికపై 17 ఏళ్ళబాలుడు అత్యాచారం చేసి బావిలోకి విసిరేశాడు. అత్యాచారం చూశాడని బాలిక బంధువు 6 ఏళ్లబాలుడిని గొంతుకోసి చంపేశాడు. చత్తీస్ ఘడ్ లోని కోరియా జిల్లాలోని ఒక గ్రామంలో కొందరు పిల్లలు సమీపంలోని అటవీ ప్ర�
పేదరికం వారికి శాపంగా మారింది. పేద కుటుంబంలో పుట్టడమే వారి పాలిట శాపమైంది. పని కోసం, నాలుగు మెతుకుల కోసం తమ దేహాన్ని సమర్పించుకోవాల్సి వస్తోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే పని కావాలంటే పడుకోవాల్సిందే. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బుందేల్ ఖండ్ ప్రాంత�