Rape

    భార్య, మరదలు, అత్తని చంపి శవాలపై రేప్

    September 26, 2020 / 10:32 PM IST

    హర్యానాలోని పానిపట్ ప్రాంతానికి చెందిన వ్యక్తి వావివరసలు మర్చిపోవడమే కాదు.. మృగాలు సిగ్గుపడే విధమైన పనిచేశాడు. భార్య, మరదలు, అత్తను చంపడమే కాకుండా శవాలను రేప్ చేశాడు. సోనెపట్ జిల్లా పత్తి కలియానా గ్రామానికి చెందిన నూర్ హసన్ ఈ దారుణాన్ని ఒడి�

    పదిహేనేళ్ల బాలికపై బ్రదర్ అతని ఫ్రెండ్ పది నెలలుగా అత్యాచారం

    September 26, 2020 / 09:32 PM IST

    చంఢీఘడ్ పోలీసులు 19ఏళ్ల వ్యక్తిని, అతని ఫ్రెండ్ ను రేప్ కేసులో అరెస్టు చేశారు. 15సంవత్సరాల వయస్సున్న అతని సోదరినే 10నెలల పాటు అత్యాచారం జరిపి.. గర్భవతి అయ్యేందుకు కారణమయ్యాడు. తొమ్మిదో తరగతి చదువుతున్న ఆ బాలిక కడుపులో నొప్పి అని కంప్లైంట్ చేయడం�

    వివాహితపై అత్యాచారం….జర్నలిస్ట్ పై కేసు నమోదు

    September 23, 2020 / 12:28 PM IST

    Hyderabad crime news హైదరాబాద్ లోని స్ధానిక పత్రికలో పనిచేసే ఒక జర్నలిస్ట్ వివాహితపై అనుచితంగా ప్రవర్తించటంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి మండలం మాచర్ల గ్రామానికి చెందిన గోరేటి శివప్రసాద్(35) వనస్ధలిపురంలో నివాసం �

    16ఏళ్ల బాలికపై 2 ఏళ్లుగా లైంగిక దాడి….. నిందితుడి బాధితుల్లో ఈమె 7వది

    September 15, 2020 / 05:23 PM IST

    16 ఏళ్ల మైనర్ బాలికను రేప్ చేసి, బ్లాక్ మెయిల్ చేశాడనే ఆరోపణలతో మధ్యప్రదేశ్ లోని సత్నాకు చెందిన 40 ఏళ్ల వ్యాపారవేత్తను పోలీసుల ఆదివారం అరెస్ట్ చేశారు. అతని అరెస్ట్ తో గతంలో చేసిన అకృత్యాలన్నీ బయటపడ్డాయి. ఇప్పటికే తమపైనా లైంగిక దాడులు చేసి బ్లా�

    క్వారంటైన్ కేంద్రంలో కామాంధుడు, యువతిపై అటెండెంట్ మూడుసార్లు అత్యాచారం

    September 13, 2020 / 03:59 PM IST

    కామాంధులు రెచ్చిపోతున్నారు. కోరికలు తీర్చుకోవడానికి నీచానికి దిగజారుతున్నారు. ఆఖరికి కరోనా క్వారంటైన్ కేంద్రంలోనూ బరితెగిస్తున్నారు. తాజాగా కరోనా క్వారంటైన్ కేంద్రంలో ఓ యువతిపై అటెండెంట్(27) అత్యాచారానికి పాల్పడ్డాడు. అది కూడా ఏకంగా మూడు

    ఫేస్ మాస్క్ పై మత్తు మందు చల్లి మైనర్ బాలికపై అత్యాచారం

    September 7, 2020 / 04:54 PM IST

    కరోనా రక్షణ కోసం ధరించే ఫేస్ మాస్క్ పై మత్తు మందుచల్లి……మైనర్ బాలిక మానం దోచేసిన కాంట్రాక్టర్ ఉదంతం పంజాబ్ లో వెలుగు చూసింది. జిరాక్ పూర్ పట్టణంలో వివిధ పనులకు లేబర్ ను సమకూర్చే కాంట్రాక్టర్ సంత్ రాజ్ యాదవ్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. బాధిత

    ఎనిమిదేళ్ల బాలికను ఆడుకుందామని పిలిచి ఏడుగురు టీనేజర్ల రేప్

    August 31, 2020 / 09:37 AM IST

    ఆడుకుందామని ఇంటికి పిలిచి ఎనిమిదేళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ కు తెగబడ్డారు ఏడుగురు టీనేజర్లు. త్రిపుర గ్రామంలో దాగుడుమూతలు ఆట ఆడుకుందామని చెప్పి బాలికను పిలిచారు. పశ్చిమ త్రిపుర జిల్లాలో ఉండే వారిలో ఆరుగురిని అరెస్టు చేయగా ఇంకొక వ్యక్తి పరా�

    డ్యాన్స్ నేర్చుకోవడానికి వచ్చిన బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారం

    August 28, 2020 / 03:48 PM IST

    అనంతపురం జిల్లా శెట్టూరులో దారుణం జరిగింది. ప్రేమ, పెళ్లి పేరుతో ఓ యువకుడు బాలికను నమ్మించి మోసం చేశాడు. బాలికను అత్యాచారం చేశాడు. శెట్టూరుకు చెందిన రాము అనే యువకుడి దగ్గర ఓ బాలిక డ్యాన్స్ నేర్చుకుంటోంది. బాలికపై కన్నేసిన రాము బాలికకు మాయమా�

    17 ఏళ్ళ బాలికపై అత్యాచారం, హత్య : యూపీలో దారుణం, 10 రోజుల్లో 2 సంఘటనలు

    August 26, 2020 / 02:16 PM IST

    ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో మైనర్ బాలికలు, మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. 10 రోజుల వ్యవధిలో ఇద్దరు మైనర్ బాలికలు హత్యాచారానికి గురికావటం ఆందోళన కలిగిస్తోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్దితి క

    ప్రేమ పేరుతో మహిళా ఎస్సైతో లైంగికంగా కలిసి…. పెళ్లి అనే సరికి పరారైన ఎస్సై

    August 25, 2020 / 04:24 PM IST

    సమాజంలో మహిళలకు అన్యాయం జరిగితే పోలీసు స్టేషన్ కు వెళ్లి కంప్లయింట్ ఇస్తాం. కానీ పోలీస్ స్టేషన్ హెడ్ అయిన సబ్ ఇన్సెక్టర్ నే మోసం చేస్తే ఆమె డీజీపీ కి ఫిర్యాదు చేసింది. ప్రేమిస్తున్నానని చెప్పి వెంటపడి, తీరా  లైంగికంగా కలిశాక పెళ్ళిమాటేత్తే �

10TV Telugu News