Home » Rape
హాజీపూర్ మైనర్ బాలికల అత్యాచారం, హత్య కేసు విచారణను న్యాయస్థానం జనవరి 3వ తేదీకి వాయిదా వేసింది. ప్రధాన నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పోలీసులు
తెలంగాణలో దిశ నిందితులను ఎన్కౌంటర్ చేసినా.. ఏపీలో దిశ వంటి కఠిన చట్టాలు వచ్చినా.. మృగాళ్లలో మార్పు రావడం లేదు. దేశంలో నిత్యం ఏదో ఒక చోట అత్యాచార ఘటనలు
బంజారాహిల్స్ పోలీసులపై ప్రవిజ దంపతులు చేసిన అత్యాచార ఆరోపణలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర దుమారం రేగింది. పోలీసులపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీని
కామం కాటేసిన బాలికను కాలం వెలివేసింది. 15ఏళ్లకే అత్యాచారానికి గురై గర్భం దాల్చిన బాలిక ప్రసవించే సంయంలో మరణించింది. ప్రాణాలతో పోరాడి అలసిపోయింది. చివరకు కాలమే గెలిచింది. ఆమె ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. ఉత్తరప్రదేశ్లోని అంబేద్క�
బీజేపీపై,యూపీ సీఎం యోగిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు జార్ఖండ్ మాజీ సీఎం,జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్. కాషాయదస్తులు ధరించే నాయకులు పెళ్లిల్లు చేసుకోరు కానీ అత్యాచారాలు చేస్తారని సోరెన్ అన్నారు. ఉన్నావో,హైదరాబాద్ హత్యాచార ఘటనలను సోరెన్ ప్�
తొమ్మిది నెలల గర్భిణీపై కామంతో కళ్లు మూసుకుపోయిన కేబుల్ టీవీ వర్కర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఒంటరిగా ఉంటన్న ఆమెను బెదిరించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అత్యాచారం చేసిన ఘటనను సదరు వ్యక్తి తన సెల్ ఫోన్ లో రికార్డ్ చేశాడు. ఆలస్యంగా వ�
2017లో ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావోలో బీజేపీ బహిషృత ఎమ్మెల్యే మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడింది నిజమేనని ఢిల్లీ కోర్టు తేల్చింది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార కేసులో ఇవాళ(డిసెంబర్-16,2019)ఢిల్లీ తీస్హజారీ కోర్టు సంచలన త
హైదరాబాద్ పాతబస్తీలో మరో దారుణం చోటు చేసుకుంది. అక్కాచెళ్లెళ్లపై కన్నేసిన కామాంధులు గదిలో నిర్బంధించి అఘాయిత్యానికి ఒడిగట్టారు.
నిర్భయ లాంటి చట్టాలు వచ్చినా మహిళలపై లైంగిక వేధింపులు ఆగడం లేదు. ప్రకాశం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.
దిశ ఘటన ఇంకా మర్చిపోలేదు. అత్యాచారాలకు పాల్పడే వారిని ఎన్ కౌంటర్ చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. మహిళలను ముట్టుకోవాలంటే భయపడేలా ప్రభుత్వాలు చట్టాలు