Home » raptadu
వైసీపీ అధినేత వైఎస్ జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు పరిటాల సునీత
ఏపీలో బెదిరింపు రాజకీయాలు నడుస్తున్నాయన్నారు. ప్రతిపక్ష పార్టీ నేతలను భయపెడుతున్నారని అన్నారు.
కనగానపల్లి మండలంలోని ముక్తాపురం చెరువు అలుగు పారడంతో జాతీయ రహదారిపైకి వర్షం నీరు చేరింది.
సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇవాళ అనంతరంపురం జిల్లాలో పర్యటించనున్నారు. రాప్తాడు వద్ద సిద్ధం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
పుట్టపర్తి సాయిబాబా చనిపోతే అయన పార్థివ దేహాన్ని తీయకుండా డబ్బుల మూటలు సర్దుకున్న వ్యక్తి రఘువీరారెడ్డి. ఒక పొలిటికల్ బ్రోకర్.
పవన్ కల్యాణ్ కు 8 చోట్ల డిపాజిట్లు కూడా రాలేదు. కొత్తగా పోటీ చేసిన మహిళకు వచ్చినన్ని ఓట్లు కూడా రాలేదని విమర్శించారు.
Thopudurthi Prakash Reddy : సొంత ఇల్లు కూడా లేదు. అద్దె ఇంట్లో ఉంటున్నా. కాంట్రాక్టులు చేసి వచ్చిన డబ్బును ప్రజల కోసమే ఖర్చు పెడుతున్నా.
జనసేన నేత సాకే మురళి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పవన్ ఆదేశిస్తే ఏ రెడ్డి తలనైనా నరుకుతా అని అన్నారు. పవన్ సిద్ధం అంటే మేమూ సిద్దమే అని అన్నారు. చిత్తూరు జిల్లాలో
ఏపీ ఎన్నికల్లో హింస చెలరేగింది. ఎన్నికలు కదనరంగాన్ని తలపిస్తున్నాయి. ఇప్పటి వరకు మాటలకు మాత్రమే పరిమితమయిన నేతలు బాహాబాహికి దిగారు. కర్రలతో కొట్టుకుంటున్నారు. తలలు పగులుతున్నాయి. ఏకంగా పోలింగ్ కేంద్రంలో దాడులకు దిగుతున్నారు. తాడిపత్రిలో �
హైదరాబాద్ : ఎన్నికల వేళ హైదరాబాద్ లో నోట్ల కట్టల కలకలం చెలరేగింది.