Ratha Saptami

    తిరుమలలో ప్రారంభమైన రధసప్తమి వేడుకలు

    February 12, 2019 / 02:09 AM IST

    తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి  వేడుకలు ప్రారంభ మయ్యాయి. మాఘ  శుధ్ద సప్తమి  సూర్య జయంతి రోజు రధ సప్తమి నిర్వహించడం సంప్రదాయం. ఇందులో భాగంగా మలయప్ప స్వామి  వారు ఏడు వాహనాలపై ఊరేగుతూ తన దివ్యమంగళ రూప దర్శన భాగ్యాన్ని భక్తులకు ప

10TV Telugu News