Home » Ration cards
ఏపీలో రేషన్ కార్డులకు ఈ-కేవైసీ వ్యవహారం దుమారం రేపింది. లబ్దిదారుల్లో టెన్షన్ పుట్టించింది. ఈ కేవైసీ చేయించుకోకపోతే రేషన్ కార్డులు తొలగిస్తారని ప్రచార
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాటీలో ఈరోజు నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీలో మంత్రి జగదీష్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య వివాదస్పద వాతావరణం ఏర్పడింది.
ఈ రోజు నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి తెలంగాణ ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు చేస్తోంది. ఏడేళ్లుగా నిలిచిపోయిన రేషన్ కార్డుల జారీని వేగవంతం చేయాలని నిర్ణయించింది.
తెలంగాణలో రేషన్ కార్డుల విధివిధానాలు.. కొత్త కార్డుల జారీపై పదిరోజుల్లో నివేదిక ఇస్తామని మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం 4 లక్షల 97 వేల మంది దరఖాస్తు చేసుకోగా వీరికి కార్డుల జారీ అంశం చాలాకాలంగా పెండింగ్ లో ఉం
తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి పేదల పట్ల తన గొప్ప మనుసు చాటుకున్నారు. పలు కారణాలతో పెండింగ్లో ఉన్న కొత్త రేషన్కార్డుల పంపిణీకి గ్రీన్సిగ్నల్ ఇచ్చారు.
కరోనా కష్టకాలంలో ఏపీ సీఎం జగన్ పేదలకు అండగా నిలిచారు. దారిద్ర్యరేఖకు దిగువున ఉన్న వారికి ఆపన్న హస్తం అందించారు. రేషన్ కార్డు(అన్ని రకాలు) ఉన్నవారికి ఉచితంగా బియ్యం ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా 1.47 కోట్ల మంది లబ్ధిదారుల
త్వరలోనే అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు ఇస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు.
Ration Cards ఆధార్ కార్డుతో లింకు కాని రేషన్ కార్డులను కేంద్రం రద్దు చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ప్రభుత్వ చర్య మరీ దారుణంగా ఉందంటూ కోర్టు పేర్కొంది. ఇది తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని.. దీనిపై వివరణ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభు�
Jharkhand: డ్యూప్లికేట్ రేషన్ కార్డులు తొలగించాలని పూనుకున్న జార్ఖండ్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ 67వేల 780కార్డులను తొలగించింది. జులై నుంచి డిసెంబర్ మద్య కాలంలో ఈ ప్రక్రియ చేపట్టింది. రాష్ట్రంలో మొత్తం 2.62కోట్ల మంది రేషన్ కార్డ్ హోల్డర్