Home » Ration cards
నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణాలో అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల పంపిణీ పథకాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాల డ�
Minister Ponnam Prabhakar: రేషన్ కార్డుల జారీలో తమ ప్రభుత్వం కొత్త నిబంధనలేవీ పెట్టడం లేదని, గతంలో ఉన్న నిబంధనలే వర్తిస్తాయని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.
మరి కొత్త పథకాలు ఎప్పుడు అమలు అవుతాయి? అధికారుల కార్యాచరణ ఏంటి?
విద్యుత్ కొనుగోళ్లపై జస్టిస్ ఎల్ నరసింహారెడ్డితో విచారణ కమిటీ వేస్తూ మంత్రివర్గం డెసిషన్ తీసుకుంది.
KTR On Pension Hike : ఆలేరులో ఏ గ్రామానికి పోతావో పో కరెంట్ వైర్లు పట్టుకో. రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోతుంది.
ప్రస్తుతం రాష్ట్రంలో 1.46 కోట్ల మంది పేదలకు ప్రతి నెలా 2.11 లక్షల టన్నుల బియ్యం సరఫరా చేస్తారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ. 846 కోట్లు ఖర్చు చేయనుంది.
రాగులు, జొన్నలు పండించే వారికి సబ్సిడీలు కూడా అందిస్తున్నామని వెల్లడించారు. ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందాలనే ముందు చూపుతో సీఎం వైఎస్ జగన్ ఇలాంటి పథకాలు తీసుకొస్తున్నారని కొనియాడారు.
Ration Cards : రాష్ట్రంలో ప్రస్తుతం 90లక్షల 14వేల 263 ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. నిజమైన పేదలకే రేషన్ సరుకులు అందించాలనే సంకల్పంతో రేషన్ కార్డులను డిజిటలైజ్ చేయనున్నారు.
దేశంలోని ఇల్లు లేని పేదలు, అభాగ్యులు, వలసదారులు, ఇతర అర్హులైన వారికి రేషన్కార్డులు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కామన్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీని తీసుకొచ్చింది. ఈ మేరకు శుక్రవారం(ఆగస్టు6,2022) పైలట్ ప్రాజెక్టు కింద 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత
తెలంగాణలో పెన్షన్లు, రేషన్ కార్డులు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి మంత్రి హరీశ్ రావు గుడ్ న్యూస్ చెప్పారు. రానున్న రెండు నెలల్లో అర్హులైన వారికి పెన్షన్లు, రేషన్ కార్డులు అందిస్తామని మంత్రి వెల్లడించారు.